Showing posts with label హత్య. Show all posts
Showing posts with label హత్య. Show all posts

Tuesday, January 18, 2011

సూరిని జగన్ చంపించాడు -ఏ. బి .ఎన్ : వెల్ డన్ ఏబిఎన్ !

ఎవరో మస్తాన్ రావు అనే వ్యక్తి. అతనిని నలుగురు జగన్ మనుషలమని చెప్పి బెదిరించారు. అతను ఈ విషయాన్ని సూసైడ్ నోట్లో వ్రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు.ఇది ఏ.బి.ఎన్ కథనం యొక్క సారాంశం. జగన్ ఏదో లారి బ్రోకర్ ఆఫీసులో గుమాస్తా అనుకుందాం. అతని పరిచయాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి.తనకు పరిచయం ఉన్నవారిలో ఎవరు -ఏ విషయానికి తన పేరు వాడుకుంటున్నారని తెలిసే అవకాశం ఉంది. కాని జగన్ ఒక వ్యాపార వేత్త .(లారి బ్రోకర్ ఆఫీసు కాదండి .. లక్షల కోట్ల వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖుడు)

రక రకాలైన వ్యక్తులు కలుస్తుంటారు. వెళ్తుంటారు.వారిలో మంచోళ్ళెవరు -చెడ్డోళ్ళెవరు జగన్ కి తెలిసుండాలని ఎక్స్ పెక్ట్ చెయ్యడం మూర్ఖత్వం. రాజారెడ్డిని చంపినవారు చంద్రబాబును కలిసినప్పుడు బాబు సి.ఎం.అతని చెప్పు చేతల్లో  ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నది కాబట్టి బాబు వాకబు చేసుకునే అవకాశం ఉంది. వారించే /బేటిని రద్దు చేసుకునే అవకాశం కూడ ఉంది అయినా కలిసారు.

కలవడం కథ ఒక వంతైతే కలిసినోళ్ళు కలవనోళ్ళు ఎవరైనా జగన్ పేరు చెబితే తమకు పనులవుతాయన్న ఆలోచన గలవారు ఎవరైనా జగన్ పేరు చెప్పుకుంటారు. అలా చెప్పినోళ్ళ టార్చర్ కి ఎవరన్నా ఆత్మ హత్య చేసుకుంటే చేసుకునే ముందు సూసైడ్ నోట్ ఇలానే వ్రాసి ఉంచుతారు.

ఆ సూసైడ్ నోటును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్న..ఒక సారి ఒక తల్లి,తన చంటి బిడ్డతో ఎక్కడికో వెళ్ళి పోయింది. బాధితులు నన్నాశ్రయిస్తే విలేకరినన్న హోదాతో స్టేషనుకెళ్ళి ఫిర్యాదు చెయ్యించాను. మూన్నెల్లైంది - ఎటువంటి చర్యా తీసుకోలేదు (కనీశం ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది - ఆమె బంధువుల వివరాలేమి అని కూడ ఫిర్యాదుదారుడ్ని అడగలేదు)

విధిలేని పరిస్థితిలో మానవహక్కుల కమీషనుకు ఫిర్యాదు చెయ్యించాను. అక్కడికి మరో మూన్నెల్లైంది. HRC వారు పాపం వెంటనే జిల్లా ఎస్.పికి కాయితం పంపినట్టున్నారు. మనోళ్ళు దానిని పట్టించుకోలేదు. మరోసారి కాస్త ఘాటైన పదజాలంతో ఫిర్యాదు చెయ్యించాను.

హెచ్.ఆర్.సి.వారు హోమ్ సెక్రెట్రికి కాయితం పంపితే వారు జిల్లా పోలీసు కార్యాలయానికి కాయితం పంపితే మనోళ్ళూ మళ్ళీ నాన్చేసారు. ఈ సారి హెచ్.ఆర్.సి వారు హోం సెక్రెట్రికి -హోం సెక్రెట్రి జిల్లా ఎస్.పి ఫోన్లు చెయ్యడంతో స్థానిక ఎస్.ఐ కదిలారు.

ఇవన్ని చెప్పడం ఎందుకంటే పోలీసులు కేసులను గాలికొదిలేయడం షరా మామూలేనని నొక్కి చెప్పడానికే. ఈ మాత్రం దానికి ఏదో తెలుగు సినిమాలోలాగా జగన్ ను ఒక ముసుగు దొంగ రేంజిలో చిత్రీకరించడం ,వై.ఎస్. ఏదో  స్థానిక ఎస్.ఐకి ఫోన్ చేసి మరి సూసైడ్ నోట్ ప్రక్కన పెట్టమని చెప్పినట్టుగా వక్రీకరించడం చూస్తుంటే ............వద్దులెండి బూతులొచ్చేస్తున్నాయి.

కాని ఏ.బి.ఎన్ కి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. నేడున్న రాజకీయ పరిస్థితిలో జగన్ 2014 దాక కష్ఠాలనడం - ప్రభుత్వాన్ని కూల్చననడం - సదా శాంతి బోధ చెయ్యడం చూసి ఇరవై ప్లస్ వన్ (?) ఎమ్.ఎల్.ఏలు మాత్రమే చేరేరు.

ఏబిఎన్ కథనంతో జగన్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. సూరిని ఎయ్యించినోడన్న ఇమేజి దెబ్బకి అరవై మంది ఎం.ఎల్.ఏలు జగన్ తో చేరుతారు.

ఈ కథనంతో చిర్రెత్తి  2014 మాట పక్కన పెట్టి జగన్ రేపో మాపో ప్రభుత్వాన్ని కూలుస్తారు. సి.ఎం.అవుతారు. ముప్పై కాదు.. ముప్పై మూడు సం.ల స్వర్ణయుగానికి నాంది పలుకుతారు. వెల్ డన్ ఆంద్రజ్యోతి

ఆ సూసైడ్ నోట్ ఆధారంగా వెంటనే జగన్ ను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ఏబిఎన్ అడక్కనే ఆడుగుతూంది.

Thursday, January 13, 2011

నా బ్లాగు పై నిషేదానికి కౌంట్ డౌన్ ప్రారంభం..

రోగాల పుట్ట, ఆఖరు ఘడియల్లో ఉన్న. మెనోఫస్ వయస్సును సైతం దాటిన మహిళా రచయత్రి పై లైంగిక వేదింపుకు పాల్పడ్డ జయేంద్రను - ఒక మనిషిని -మరీ శర్మల బాషల చెబితే సద్బ్రాహ్మణుడ్ని చంపటానికి ప్రొఫెష్నల్ కిల్లర్సును పంపిన జయేంద్రను, కేవలం కుల ప్రీతితో వెనుకేసుకురావడమే కాక శాపనార్థాలు పెడుతూ నన్నెదవను చేస్తూ కమెంటు వ్రాసాక నేను స్పందించాక (మరీ వై.ఎస్ బాణిలో ) నా బ్లాగు నిషేదానికి గురికాకుండా ఉంటుందా? అసంభవం ఆలోపు జయేంద్రను వెనుకేసుకొస్తున్న వారి విమర్శలకు నా సమాదానాన్ని ఈ టపా ద్వారా అందిస్తున్నా.

మానవహక్కులు తదితర కారణాలతో జయేంద్రను వెనుకేసుకొచ్చినా  అర్థం చేసుకోవచ్చు. కాని కేవలం కుల ప్రీతితో వెనుకేసుకొస్తే దానిని ఏమనాలి? కుల గజ్జి అనాలా? కుల పిచ్చి అనాలా? నాకర్థం కాని సంగతి ఏమంటే రెడ్డి రెడ్డిని పొడుస్తే ఆడు చావడా? కమ్మను కమ్మ నరికితే ఆడు చావడా?

అసలెక్కడివి ఈ కులాలు? మరెక్కడివి ఈ మతాలు? అన్నీ మద్యలో వచ్చినవేగా? నాటి ఆఠవిక జీవితంలో కుల మతాలు లేవే.. కుల మతాలు ఎలా పుట్టుకొచ్చుంటాయో నా "దివ్య దృష్ఠి"లో చూసి చెబుతా.

ఆఠవిక జీవితంలో ఎప్పుడు వానొస్తుందో,ఎప్పుడు వరదొస్తుందో, మరెప్పుడు పెద్దపులు దాడి చేస్తుందో చెప్పలేని స్థ్తితి. మనుషులు గుంపులుగా ఒక నాయకుని క్రింద బతికేవారు. ఎవడైతే భలవంతుడో ఆడే నాయకుడు. ఎవడైతే భాగా ఏటాడతాడో ఆడే నాయకుడు. సాధారణంగా శారిరక భలం ఉన్నవారికి భుద్ది బలం కాస్త తక్కువే.

ఇదే అదనుగా ఆ గుంపులోని బలహీణులు + సూక్ష్మ భుద్ది గలవారు ఆ నాయకునికి దగ్గరై ఉండాలి. వానొచ్చే వేళ,వరదొచ్చేవేళ,పెద్ద పులు వచ్చి పడే వేళలను ప్రకృతి/పశు పక్ష్యాదుల్లో వచ్చే చలనాన్ని బట్టి చెప్పగలిగి ఉండాలి. ఈ ఒక్క పాయింటు మీద నాయకుని దగ్గరై ఉండాలి. ఇతరులను నాయకునికి దగ్గరై పోకుండా జాగ్రత్త పడి ఉండాలి.

ఈ సలహాదారు పోస్టు వంశ పారంపర్యంగా వచ్చుండాలి. పై తెలిపిన ముందు జాగ్రత్తలకు మానవాతీత శక్టులను జోడించి నాయకులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని దైనందిన జీవితాన్ని,జీవనాన్ని సుఖమయం చేసుకుని ఉండాలి.

ఈ సలహాదారులే,పూజారులుగా అవతరించి ఉండాలి. నాయకుని పై తమకున్న పట్టుతో ఇతరులను సైతం తమ సేవకు /పోషణకు విణియోగించుకునే ప్రయత్నం చేసి  ఉండాలి. అప్పుడు పౌరులు దీనిని వ్యతిరేకించి ఉండాలి.

గుంపు పెరిగినట్టే సలహాదారుల తీగ కూడ పెరుగుతుందిగా? ఎందుకూ పనికి ఆని ఈ సలహాదారుల గుంపును వృధాగా పోషించడం దేనికని (నా బోటివారు) కొందరు నిలదీసి ఉండవచ్చు.

ఆ తరుణంలో ఈ ఎదవలు ఒకటై ఉండడంతోనేగా ఈ సమస్య.. వీరిని వర్ణాల పేరుతో విడకొడితేగాని వీరి పోరు పడలేమనుకున్న సలహాదారుల గుంపు వర్ణాలను సృష్ఠించి ఉండాలి .

(నిజానికి పుట్టే బిడ్డయొక్క వర్ణం ఎలా ఫిక్స్ అవుతుందో స్పిరిచువల్ సైన్స్ ఆధారంగా ఇంకో తరుణంలో చెబుతా. )

వర్ణాల మద్య ఐక్యతను దెబ్బ తీయడం కోసం వారి మద్యే వారు కొట్టుకుని చావాలని కుతంత్రాలతో కూడుకున్న డివిషన్ ఆఫ్ లేబరును అమలు చేసి /వారి మద్యే వివిద గ్రేడింగులు ఇచ్చి ఉండాలి.

నాయకుడు వారి చేతుల్లోనే ఉన్నాడు కాబట్టి ఇది సుసాధ్యమే. ఈ సలహాదారుల వంశీయులే నేటి బ్రాహ్మణులు. ఇటువంటి తెగ ప్రతి దేశంలోను ఉంటుంది.పేర్లే వేరై ఉంటాయి.

ఏ దండయాత్ర అనంతరం ఏ ప్రభుత్వం ఏర్పడినా.ఏ రాజు వచ్చినా వీరు వారివద్ద పనికి కుదిరి (దుబాషీలుగా/సలహాదార్లుగా/స్వదేశీయుల గుట్టు చెప్పే వారిగా) తమ హోదాను నిలుపుకుంటూ వచ్చేరు.

ఎప్పుడైతే ముస్లీంల దండయాత్ర మొదలైందో అక్కడ నుండి వీరి ప్రాముఖ్యతలు క్షీణించడం మొదలయ్యాయి. వాడు లాయిలాహి ఇల్లల్లాహి మొహమ్మదు రసూరుల్లాహి అంటూ వీరి విగ్రహాలను, యాగాలను,పూజలను పొరక పుల్లక్రింద తీసి పారేసాడు.

కష్ఠే ఫలి -వళ్ళు వంచి పని చేస్తేనే భువ్వ అనే పరిస్థితికి వీరొచ్చేసేరు.అందాక అంటి పెట్టుకుని ఉన్న నిరర్థక వేదాలు,ఉపనిషత్తులు,పురాణాల మూటను పెరట పడేసి విదేశి బాషలు నేర్వడం,గణితము,  మొదలగు వాటి పై దృష్ఠి పెట్టేరు.

తదుపరి వచ్చిన బ్రిటీషు పరిపాలనలో వారిచిన భిరుదులతో మురిసి పోయి జీవితాన్ని గడిపేసిన బ్రాహ్మణ మేధావులు కోకొల్లలు. కాని బేసికల్ గా మేధావులు కాబట్టి కాసింత బవిష్య వాణి తెలిసిన వారిగా స్వాతంత్ర్య ఉధ్యమంలోను కొందరు పాల్గొన్నారు.

రాజులు,సుల్తాన్లు  పోయి మంత్రులొచ్చేరు.వీరు వారి పక్కన సెక్రెట్రీలుగా,పి.ఏలుగా కుదిరేరు. వీరి మాటలు నమ్మినవారిని యాగాల పేరిట,పరిహారాల పేరిట ,దానాల పేరిట ముంచడమే అజెండాగా పెట్టుకునేరు.

దేవాలయాలను పైరవి సెంటర్లుగా చేసుకునేరు.  ఇంతకాలం వర్ణం,కులం పేరిట దూరం ఉంచిన బహుజనులను దగ్గర చేసుకుని మరింత దోచుకోవడం కోసం అన్య మత ప్రచారం భూచి చూపుతున్నారు.

పాలించేది ఏ పార్టి అయినా,మంత్రి ఏ కులస్తుడైనా అతన్ని వెనుకనుండి నడిపేది మాత్రం వీరే. నేడు స్పెక్ట్ర్రం కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఒక దళితుడే కావచ్చు కాని కథంతా నడిపింది మాత్రం వీరే.

తాము మైనారిటిగా ఉండడంతో -వీరిచే అంటరానివారుగా -పంచములుగా -శూద్రులుగా ముద్ర వేయ బడిన -బాధితుల ప్రతిఘఠనల నుండి తమర్ని తాము రక్షించుకోవడం కోసం
ఐక్యమత్యమే మహాభలమంటూ ప్రవర్తిస్తున్నారు.

తమ కులానికి చెందిన వ్యక్తి అతనెంతటి దుర్మార్గుడైనా సరే వాడ్ని వెనుకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేరు.

మారే కాలాన్ని బట్టి తమ రంగాలను మార్చుకున్నారే తప్పా తమ అజెండాను మాత్రం మార్చుకోలేదు.  వారి అజెండా రెండే ఒకటి తమ ఐక్యమత్యాన్ని పెంచుకోవడం, రెండు : బహుజనుల ఐక్యతకు గండీ కొట్టడం.

నిజానికి నాటి సలహాదారులు చేసిన పనుల్లో చాలావాటిని వాతావరణ కేంద్రం ( వానలు ఎప్పుడు కురుస్తాయో చెబుతారు)  నేటి డాక్టర్స్,సైంటిస్టులు, గన్ మ్యేన్స్, సైకియాట్రిస్టులు చేస్తున్నారు. మనం గౌరవించాలి,పూజించాలి. అంతేగాని కేవలం కుల ప్రాతిపదికన ఎవరినీ గౌరవించాల్సిన అవసరమూ లేదు.

ఈ నేపధ్యంలో జయేంద్ర పై నా విమర్శల పై వచ్చిన కమెంటుకు నా సమాదానాన్ని రేపు అందిస్తాను.

ఇది నా పోస్టుపై వచ్చిన కమెంటు:

దీనికి సమాదానంగా నేనిచ్చిన ఉపోద్ఘాతమే నా ఈ టపా. క్రింది కమెంటును ఒక సారి చదవండి. దీని పై నా స్పందనను రేపు తెలియచేస్తా

//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు, కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు, మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,

(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు) కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు,  ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు (వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా) బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి, ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,

"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది" బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు) ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి, తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//