మనమందరం ఒకే సమాజంలో బతుకుతున్నాం. మనలో చాలా మంది ( నేను సైతం) సిగ్గు,లజ్జా,మానం,పరువు ,ప్రతిష్ఠ,మంచి ,మానవత్వం అంతా మరిచి అలా బతికేస్తున్నాం. కాని కొందరొలో మాత్రం ఈ ఆత్మహత్య తలంపు తలుపు తట్టడం ఎందుకు? వారి మనస్సు ఇన్ని స్కాములు చూసాక కూడ, ఇన్ని భౄణ హత్యలు చూసి కూడ,ఇన్ని అక్రమ సంభంధాలు చూసి కూడ ఇంకా కూడా మొద్దు పారలేదన్న మాట. ఇంకా వారి మనస్సు సెన్సిటివ్ గా ఉందన్న మాట.
డస్ట్ అలర్జి అన్నది రోగం అని అందరూ భావిస్తారు.కాని మీలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్మ్యూన్ సిస్టమ్) పర్ఫెక్టుగా పని చేస్తుందనడానికి అదో సూచిక మాత్రమే. డస్ట్ లేని సమాజాన్ని సృష్ఠించడం డాక్టరు తరం కాదు కాబట్టి అతనిలోని ఇమ్యూన్ సిస్టాన్ని నిద్రపుచ్చేదానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. నా ఈ ప్రయత్నం కూడ ఆ కోవకు చెందిందే.
కారు చీకటి కమ్ముకుంటున్నా అక్కడక్కడ గోరంత దీపాలు వెలుగుతూనే ఉన్నాయి.ఆ దీపాలకేసి సాగుతాం. భూమి ఆగదుగా.. తిరుగుతూనే ఉంటుంది. తెల్లారుతుంది. పండుగ పూటా పాత మొగుడే అన్నది సామెత మాత్రమే. ప్రతి రోజు ప్రకృతి మనకిచ్చే మిల్లియన్ డాలర్ లాటరి టిక్కెట్. మరీ ఇందులో నెంబరేమి ప్రింట్ అయ్యుండదు. మనకిష్ఠమొచ్చిన నెంబరు వ్రాసుకోవచ్చు.
ఇదెంత మంచి గేమో చూడండి. ఆత్మహత్య అనంతరం జరిగేది ఏది? మీరు లేని ప్రపంచం. మీరుండి మాత్రం ఏం పొడిచారని.ఏ స్కామునన్నా అడ్డుకోకలిగారా? లేక పత్రికలు వారు తమ ఎడిటోరియల్ను సైతం అమ్ముకోవడాన్ని ఆపగలిగారా? ఏమి లేదు మీరున్నా బతికే ఉన్నా ప్రపంచం తన రూటులో సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ప్రపంచంలో లేని మీరు మీరు లేని ప్రపంచాన్ని సృష్ఠించడం కోసం చావడం దేనికి?
సూర్య చంద్రులు రాలిపోయినా మన రెండు కళ్ళే సూర్య చంద్రులై జాతికి వెలుగును చూపాలి. అటువంటిది చావడమా షిట్. మీరు నేను అందరం అందరం ఒకే బోగిలోని సాటి ప్రయానికులం. మీరు చస్తే నేను చావక పోవచ్చు. కాని నాలోను ఓ మరణం సంభవిస్తుంది పాక్షికంగా..
బాసూ..ఎలాగూ రైలు వినాశనానికేసి బుల్లెట్ ట్రైన్లా దూసుకు పోతుంది. కాస్త ఓపిక పట్టరాదే. అదిగో అక్కడ ఏదో గొలుసు కనిపిస్తూంది.దానిని లాగితే రైలు ఆగుతుందేమో ..ప్రయత్నిద్దాం ..
వెయ్యి సార్లు ఆతహత్య చేసుకోవడానికి కావల్సిన కారణాలు అందరికీ ఉన్నాయి.మన నాయకులు, సూపర్ స్టార్లు,మెగా స్టార్లు..అందరికి ఉన్నవి.కాని వారు కాని నేను కాని ఆ పని చెయ్యాలనుకోనే?
మనలో కొందరికి మాత్రం ఈ ఆలోచన రావడానికి కారణం ఏమి? చూద్దాం ..దాని అంత్యారంభాలు తిరగ తోడేద్దాం.
నాకు
Friday, January 21, 2011
Thursday, January 20, 2011
ఆత్మహత్య ఆలోచనను సైతం వాయిదా వెయ్యగల కొటేషన్స్
*ఈ జీవితం వద్దనుకునేగా ఈ నిర్ణయానికొచ్చేరు. తనను వద్దనుకున్న వానికి వరంగా మారడమే జీవితంయొక్క స్పెషాలిటి. విజయపథంలో మీ తొలి అడుగు ఈ ఆలోచన.
*గెలుపు ఓటమి అంతా సిల్లి థింగ్స్. ఒక హేతువాది సంతానం లేమితో నిబద్దత కోల్ఫోయి యాగం చెయ్యించాడు. అతనికి సంతానం కలిగిందనుకొండి అది గెలుపా? ఓటమా?
ఒక అసలు సిసలైన భాగవదోత్తముడు సంతానం కోసం గుళ్ళు గోపురాలంతా తిరిగి ఒక హేతువాది అయిన డాక్టర్ చికిత్సతో సంతానం పొందాడనుకొండి ఇది గెలుపా ఓటమా?
*మీకే కాదు ఈ భూ ప్రపంచంలో ప్రతి ఎదవ అట్టర్ ప్లాఫ్ అయినవాడే. ఆళ్ళకి ఆత్మహత్య గురించి ఆలోచించే దమ్ముల్లేవు. మీకున్నందుకు సంతోషించండి.
*జీవితమన్నదే ఒకదానిని మార్చి మరోదానిని పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి అన్ని పోగొట్టుకునే కౄయల్ గేమ్.
*మీ ఈ ఆలోచనకు కారణం పేదరికమైతే అది మరీ సిల్లి. డబ్బు ప్రతి ఎదవదగ్గరా ఉంది. అదేమి తెల్లకాకి కాదు. కొమ్మున్న గుర్రమూ కాదు.ఏదో రోజు మీ చేతికి చిక్కకా తప్పదు. మీరు సక్సెస్ కాకా తప్పదు.
*మీ పేదరికానికి ఆత్మహత్య చేసుకోవలసింది ఈ దేశాన్ని 64సం.లు పాలించిన బడా నాయకులు,వారి వారసులు,శిష్యులు,భజనపరులే. వీలుంటే వారిని చంపాలేగాని ఆత్మహత్య సిల్లిన్నర సిల్లి
*మీ నాన్న మీ తల్లితో సెక్స్ చేసినప్పడు అతని స్పెర్మ్ లో కోట్ల కొలది జీవకణాలు విడుదలయ్యాయి. ఆ కోటి జీవకణాల్లో మీరూ ఒక్కరు. ఆనాడు చక చకా ఈదుకుంటూ అండాన్ని తొలుచుండక పోతే బాత్ రూమ్ పాలయ్యేవారు. జీవన్మరణ పోరాటమది.అందులో కోటి మందితో పోటీ పడి నెగ్గిన వారు మీరు. మిమ్మల్ని ఈ సృష్ఠి సైతం రెకగ్నైజ్ చేసింది. ఈ గుడ్డి ప్రపంచం గలిలియోను సైతం రెకగ్నైజ్ చెయ్యలేదు. మిమ్మల్ని గుర్తించక పోవడం ఈ ప్రపంచం దురదృష్ఠం కాని మీది కాదు.
*పేదరికమే మీ ఈ ఆలోచనకు కారణమైతే డబ్బున్న వారి జీవితాలను ఒక్కసారి చూడండి. ఎంత నిరర్థకంగా, ప్రేలవంగా,చెత్తగా ఉన్నాయో.
నిరుపేదకు అందే కొద్దిపాటి డబ్బు ఆక్సిజనుకన్నా గొప్పది.
పేదవానికి అందే ఇంకొద్దిపాటి డబ్బు ఆ పూట భోజనం అంత విలువగలది. మద్యతరగతివానికి అందే డబ్బు బియ్యం బస్తాలాంటిది.
దనవంతునికి అందే డబ్బు లైసెన్స్ లేని హోల్ సేల్ వ్యాపారికి అందిన మొదటి లోడు భియ్యం వంటిది.దానికి పార్కింగ్ స్థలం ఎలా ఏర్పాటు చెయ్యాలబ్బా, లంచ కుండీలైన కమర్షియల్ టాక్స్ అధికారుల నుండి ఎలా కాపాడాలబ్బా అన్న చింత మొదలవుతుంది.
మల్టి మిల్లియనరుకు అందే డబ్బు జంబో జెట్ ఫ్లైట్లో వచ్చిన బాసుమతి రైస్ లోడ్ వంటిది . ఆ మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదిక్షణలు చేస్తే గాని అనుమతి లభించదు. అనుమతి లేకుండా ఉంచుకోవాలంటే అండర్ గ్రౌండులో దాచి దాని పై సాముహిక మరుగుదొడ్లు నిర్మించుకోవలసిందే. పీతి కంపు భరిస్తూ రోజు క్రిందికెళ్ళి చూసి తరించాల్సిందే.
*గెలుపు ఓటమి అంతా సిల్లి థింగ్స్. ఒక హేతువాది సంతానం లేమితో నిబద్దత కోల్ఫోయి యాగం చెయ్యించాడు. అతనికి సంతానం కలిగిందనుకొండి అది గెలుపా? ఓటమా?
ఒక అసలు సిసలైన భాగవదోత్తముడు సంతానం కోసం గుళ్ళు గోపురాలంతా తిరిగి ఒక హేతువాది అయిన డాక్టర్ చికిత్సతో సంతానం పొందాడనుకొండి ఇది గెలుపా ఓటమా?
*మీకే కాదు ఈ భూ ప్రపంచంలో ప్రతి ఎదవ అట్టర్ ప్లాఫ్ అయినవాడే. ఆళ్ళకి ఆత్మహత్య గురించి ఆలోచించే దమ్ముల్లేవు. మీకున్నందుకు సంతోషించండి.
*జీవితమన్నదే ఒకదానిని మార్చి మరోదానిని పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి అన్ని పోగొట్టుకునే కౄయల్ గేమ్.
*మీ ఈ ఆలోచనకు కారణం పేదరికమైతే అది మరీ సిల్లి. డబ్బు ప్రతి ఎదవదగ్గరా ఉంది. అదేమి తెల్లకాకి కాదు. కొమ్మున్న గుర్రమూ కాదు.ఏదో రోజు మీ చేతికి చిక్కకా తప్పదు. మీరు సక్సెస్ కాకా తప్పదు.
*మీ పేదరికానికి ఆత్మహత్య చేసుకోవలసింది ఈ దేశాన్ని 64సం.లు పాలించిన బడా నాయకులు,వారి వారసులు,శిష్యులు,భజనపరులే. వీలుంటే వారిని చంపాలేగాని ఆత్మహత్య సిల్లిన్నర సిల్లి
*మీ నాన్న మీ తల్లితో సెక్స్ చేసినప్పడు అతని స్పెర్మ్ లో కోట్ల కొలది జీవకణాలు విడుదలయ్యాయి. ఆ కోటి జీవకణాల్లో మీరూ ఒక్కరు. ఆనాడు చక చకా ఈదుకుంటూ అండాన్ని తొలుచుండక పోతే బాత్ రూమ్ పాలయ్యేవారు. జీవన్మరణ పోరాటమది.అందులో కోటి మందితో పోటీ పడి నెగ్గిన వారు మీరు. మిమ్మల్ని ఈ సృష్ఠి సైతం రెకగ్నైజ్ చేసింది. ఈ గుడ్డి ప్రపంచం గలిలియోను సైతం రెకగ్నైజ్ చెయ్యలేదు. మిమ్మల్ని గుర్తించక పోవడం ఈ ప్రపంచం దురదృష్ఠం కాని మీది కాదు.
*పేదరికమే మీ ఈ ఆలోచనకు కారణమైతే డబ్బున్న వారి జీవితాలను ఒక్కసారి చూడండి. ఎంత నిరర్థకంగా, ప్రేలవంగా,చెత్తగా ఉన్నాయో.
నిరుపేదకు అందే కొద్దిపాటి డబ్బు ఆక్సిజనుకన్నా గొప్పది.
పేదవానికి అందే ఇంకొద్దిపాటి డబ్బు ఆ పూట భోజనం అంత విలువగలది. మద్యతరగతివానికి అందే డబ్బు బియ్యం బస్తాలాంటిది.
దనవంతునికి అందే డబ్బు లైసెన్స్ లేని హోల్ సేల్ వ్యాపారికి అందిన మొదటి లోడు భియ్యం వంటిది.దానికి పార్కింగ్ స్థలం ఎలా ఏర్పాటు చెయ్యాలబ్బా, లంచ కుండీలైన కమర్షియల్ టాక్స్ అధికారుల నుండి ఎలా కాపాడాలబ్బా అన్న చింత మొదలవుతుంది.
మల్టి మిల్లియనరుకు అందే డబ్బు జంబో జెట్ ఫ్లైట్లో వచ్చిన బాసుమతి రైస్ లోడ్ వంటిది . ఆ మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదిక్షణలు చేస్తే గాని అనుమతి లభించదు. అనుమతి లేకుండా ఉంచుకోవాలంటే అండర్ గ్రౌండులో దాచి దాని పై సాముహిక మరుగుదొడ్లు నిర్మించుకోవలసిందే. పీతి కంపు భరిస్తూ రోజు క్రిందికెళ్ళి చూసి తరించాల్సిందే.
Wednesday, January 19, 2011
చంద్రబాబు రాష్ఠ్ర్రానికి పెద్ద దిక్కై వ్యవహరించాలి
మూరెడు ఎం.పిలను పెట్టుకుని బారెడు మంత్రి పదవులు తన్నుకు పోయిన కరుణానిది స్వార్థంతో ఆ పని చేసాడో -లేక తెమిళుల సత్తా చాటడానికి చేసాడో అది వేరేకథ. కాని కరుణానిధి ప్రవర్తనను చూసి యావత్ భారత దేశం బెంబేలెత్తింది.
వై.ఎస్. హయాంలో కూడ బారెడు ఎం.పీలున్నప్పటికి మూరెడు మంత్రి పదవులే దక్కాయి. వై.ఎస్. ఎందుకు ఆ నాడు నిలదీయలేక పోయాడంటే ఒకటి 2009 ఎన్నికల్లో సీట్లు తగ్గడం -రెండు ఈయన గారు కాస్త గొంతు పెంచితే ఆదిష్ఠానం పంచన చేరి వంచన పూరిత నాటకాలాడటానికి కొందరు ముసలి నక్కలు సిద్దంగా ఉన్నారు.
నరసింహరావు పి.ఎం అభ్యర్ధిగా ఖరారయ్యాక నంద్యాల్లో ఆయన కంటెస్ట్ చేసారు. ఎన్.టి.ఆర్ ఒక్క క్షణం కూడ ఆగక తె.దే.పా పోటి చెయ్యదని ప్రకటించారు.
ఇక్కడ కాన్సెప్ట్ పి.వి శతృ పార్టికి చెందినవారే అయినా అతను ఓ తెలుగు వాడు అన్నదే.
నేడు ఎన్.టి.ఆర్ లేడు. ఎన్.టి.ఆర్ అంత లేకున్నా ఒకింతవరకైనా కేంద్రాన్ని,ఆదిష్ఠానాన్ని వారి వెక్కిలి వేషాలను అదుపు చెయ్యగల నాయకుడు వై.ఎస్. అతనూ లేక పోయాడు.
ఇక మిగిలింది చంద్రబాబు. ఎంతటినీచ చరిత్ర కలిగి ఉన్నప్పటికి రాష్ఠ్ర్రం యొక్క పెద్ద దిక్కు పోయాక ఆ ఖాళిని పూరించ గల సత్తా- అనుభవం కలిగిన ఏకైక నేత చంద్ర బాబే. ఎన్.టి.ఆర్ ని అమరుడి చేసింది తనే. తీరా అమర్ రహే అని నినదించేదీ ఆయనే.
చంద్రబాబులో ఏ మాత్రం ఎన్.టి.ఆర్ పట్ల గౌరవం ఉన్నా రాష్ఠ్ర్రంలోని పార్టీలు,నాయకులను ఒక్క త్రాటి పై తెచ్చి ,నడిపించి తెలుగు ఆత్మ గౌరవాన్ని దేశానికి ప్రపంచానికి చాటాల్సిన నైతిక భాధ్యత చంద్రబాబు పైనే ఉంది.
గతంలో తాను సి.ఎం గా ఉన్నప్పుడు "ప్రతి దాన్ని రాజకీయం చెయ్యడమేనా? అసలు రాజకీయమంటే ఎన్నికలప్పుడే ఉండాలి" అనే బాబు ప్రస్తుతం 365 రోజులు రాజకీయమే చేస్తున్నారు.
వై.ఎస్. పూర్తి మెజారిటితో అధికారానికొచ్చినప్పుడు ఉన్న పరిస్థితి వేరు. మెజారిటి కాస్త తగ్గాక ఆసన్నమైన స్థితిగతులు వేరు. ఆదిష్ఠానం క్రమేనా తన అసలు స్వరూపాన్ని భయిట పెట్టడం మొదలైంది.
ఏదో వై.ఎస్. పుణ్యకార్యాలు అతన్ని అలా అలా పైలోకాలకు తీసుకెళ్ళి పోయాయి కాని,ఆయన బతికుంటే జగన్ పొజిషన్లో వై.ఎస్. ఉండి ఉండేవారు. పైగా సోనియమ్మకు తాను ఇందిరమ్మకంటే ఎక్కువ అన్న ఫీలింగ్ వచ్చేసింది. (ఇంతకీ ఇందిరమ్మ కాలి గోటికి సరిపోదు సోనియమ్మ) ఉంటే నాతో లేదా మీరంతా నా శతృవులే అన్న చందంగా ఆమె బిహేవియర్ మారింది. రాష్ఠ్ర్ర ఎం.పికలు మంత్రి పదవులు దక్కక పోవడం సోనియమ్మలో ముదిరిపోతున్న అహంకార జబ్బుకు సూచికలు మాత్రమే . ఇది కాస్తా ముదిరిందంటే ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లడం గ్యారంటి. అది రాష్థ్ర్రపతి పాలన కావచ్చు,ఎమెర్జెన్సి కావచ్చు, చట్ట సభను నిద్రావస్థలో ఉంచడం కావచ్చు.
ఈ పరిస్థితిలో రాష్ఠ్ర్రం పెద్ద దిక్కుగా ఉండి పార్టిలను ఒక్క త్రాటిపైకి తెచ్చే భాధ్యతను చంద్రబాబు తీసుకోవాలి. తమిళనాట ఎం.జి.ఆర్ మరణానంతరం కరుణకు ఇట్టి అవకాశమే వచ్చింది. కాని అతను ఆ పెద్దరికం అలవాటు చేసుకోక ఇప్పటికీ కాంగ్రెస్ చంక నాకే దుస్థితిలో ఉన్నాడు.
కాంగ్రెస్ ను రాష్ఠ్ర్రం నుంది తరిమి కొట్టడమే దేయంగా రాష్ఠ్ర్రం యొక్క అభివృద్ది,పరువు ప్రతిష్ఠల పరిరక్షణే లక్ష్యంగా, తెలుగు గౌరవాన్ని నిలిపే విదంగా బాబు ఒక వినూతన స్ట్ర్రేటజిని ప్రకటించాలి.
మనలో మనకు వెయ్యి వైషమ్యాలుండొచ్చు -కాని దిల్లి /కేంద్రం మాటకొస్తే మాత్రం ఒక్క మాట మీద నిలబడాలి . అప్పుడే తెలుగువారమన్న గౌరవం మనకు దక్కుతుంది.
ఈ బృహత్తర భాద్యతను స్వీకరించి బాబు కార్యాచరణ మొదలు పెడితే దిల్లీ వీథుల్లో పొర్లు దండాలు పెట్టే చంచాగాళ్ళు, స్వంత గల్లీల్లో సైతం ప్రజాబలం లెక సిల్లి రాజకీయం చేసే భజన పరుల బెడద పోతుంది.
చూద్దాం ఇప్పటికైనా చంద్రబాబు ఎన్.టి.ఆర్ స్థానాన్ని అందుకుంటారో ?లేక కనీశం వైఎస్ లేని ఖాళినన్నా పూరిస్తారో? లేక కరుణలా తయారవుతారో?
Tuesday, January 18, 2011
సూరిని జగన్ చంపించాడు -ఏ. బి .ఎన్ : వెల్ డన్ ఏబిఎన్ !
ఎవరో మస్తాన్ రావు అనే వ్యక్తి. అతనిని నలుగురు జగన్ మనుషలమని చెప్పి బెదిరించారు. అతను ఈ విషయాన్ని సూసైడ్ నోట్లో వ్రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు.ఇది ఏ.బి.ఎన్ కథనం యొక్క సారాంశం. జగన్ ఏదో లారి బ్రోకర్ ఆఫీసులో గుమాస్తా అనుకుందాం. అతని పరిచయాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి.తనకు పరిచయం ఉన్నవారిలో ఎవరు -ఏ విషయానికి తన పేరు వాడుకుంటున్నారని తెలిసే అవకాశం ఉంది. కాని జగన్ ఒక వ్యాపార వేత్త .(లారి బ్రోకర్ ఆఫీసు కాదండి .. లక్షల కోట్ల వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖుడు)
రక రకాలైన వ్యక్తులు కలుస్తుంటారు. వెళ్తుంటారు.వారిలో మంచోళ్ళెవరు -చెడ్డోళ్ళెవరు జగన్ కి తెలిసుండాలని ఎక్స్ పెక్ట్ చెయ్యడం మూర్ఖత్వం. రాజారెడ్డిని చంపినవారు చంద్రబాబును కలిసినప్పుడు బాబు సి.ఎం.అతని చెప్పు చేతల్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నది కాబట్టి బాబు వాకబు చేసుకునే అవకాశం ఉంది. వారించే /బేటిని రద్దు చేసుకునే అవకాశం కూడ ఉంది అయినా కలిసారు.
కలవడం కథ ఒక వంతైతే కలిసినోళ్ళు కలవనోళ్ళు ఎవరైనా జగన్ పేరు చెబితే తమకు పనులవుతాయన్న ఆలోచన గలవారు ఎవరైనా జగన్ పేరు చెప్పుకుంటారు. అలా చెప్పినోళ్ళ టార్చర్ కి ఎవరన్నా ఆత్మ హత్య చేసుకుంటే చేసుకునే ముందు సూసైడ్ నోట్ ఇలానే వ్రాసి ఉంచుతారు.
ఆ సూసైడ్ నోటును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్న..ఒక సారి ఒక తల్లి,తన చంటి బిడ్డతో ఎక్కడికో వెళ్ళి పోయింది. బాధితులు నన్నాశ్రయిస్తే విలేకరినన్న హోదాతో స్టేషనుకెళ్ళి ఫిర్యాదు చెయ్యించాను. మూన్నెల్లైంది - ఎటువంటి చర్యా తీసుకోలేదు (కనీశం ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది - ఆమె బంధువుల వివరాలేమి అని కూడ ఫిర్యాదుదారుడ్ని అడగలేదు)
విధిలేని పరిస్థితిలో మానవహక్కుల కమీషనుకు ఫిర్యాదు చెయ్యించాను. అక్కడికి మరో మూన్నెల్లైంది. HRC వారు పాపం వెంటనే జిల్లా ఎస్.పికి కాయితం పంపినట్టున్నారు. మనోళ్ళు దానిని పట్టించుకోలేదు. మరోసారి కాస్త ఘాటైన పదజాలంతో ఫిర్యాదు చెయ్యించాను.
హెచ్.ఆర్.సి.వారు హోమ్ సెక్రెట్రికి కాయితం పంపితే వారు జిల్లా పోలీసు కార్యాలయానికి కాయితం పంపితే మనోళ్ళూ మళ్ళీ నాన్చేసారు. ఈ సారి హెచ్.ఆర్.సి వారు హోం సెక్రెట్రికి -హోం సెక్రెట్రి జిల్లా ఎస్.పి ఫోన్లు చెయ్యడంతో స్థానిక ఎస్.ఐ కదిలారు.
ఇవన్ని చెప్పడం ఎందుకంటే పోలీసులు కేసులను గాలికొదిలేయడం షరా మామూలేనని నొక్కి చెప్పడానికే. ఈ మాత్రం దానికి ఏదో తెలుగు సినిమాలోలాగా జగన్ ను ఒక ముసుగు దొంగ రేంజిలో చిత్రీకరించడం ,వై.ఎస్. ఏదో స్థానిక ఎస్.ఐకి ఫోన్ చేసి మరి సూసైడ్ నోట్ ప్రక్కన పెట్టమని చెప్పినట్టుగా వక్రీకరించడం చూస్తుంటే ............వద్దులెండి బూతులొచ్చేస్తున్నాయి.
కాని ఏ.బి.ఎన్ కి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. నేడున్న రాజకీయ పరిస్థితిలో జగన్ 2014 దాక కష్ఠాలనడం - ప్రభుత్వాన్ని కూల్చననడం - సదా శాంతి బోధ చెయ్యడం చూసి ఇరవై ప్లస్ వన్ (?) ఎమ్.ఎల్.ఏలు మాత్రమే చేరేరు.
ఏబిఎన్ కథనంతో జగన్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. సూరిని ఎయ్యించినోడన్న ఇమేజి దెబ్బకి అరవై మంది ఎం.ఎల్.ఏలు జగన్ తో చేరుతారు.
ఈ కథనంతో చిర్రెత్తి 2014 మాట పక్కన పెట్టి జగన్ రేపో మాపో ప్రభుత్వాన్ని కూలుస్తారు. సి.ఎం.అవుతారు. ముప్పై కాదు.. ముప్పై మూడు సం.ల స్వర్ణయుగానికి నాంది పలుకుతారు. వెల్ డన్ ఆంద్రజ్యోతి
ఆ సూసైడ్ నోట్ ఆధారంగా వెంటనే జగన్ ను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ఏబిఎన్ అడక్కనే ఆడుగుతూంది.
రక రకాలైన వ్యక్తులు కలుస్తుంటారు. వెళ్తుంటారు.వారిలో మంచోళ్ళెవరు -చెడ్డోళ్ళెవరు జగన్ కి తెలిసుండాలని ఎక్స్ పెక్ట్ చెయ్యడం మూర్ఖత్వం. రాజారెడ్డిని చంపినవారు చంద్రబాబును కలిసినప్పుడు బాబు సి.ఎం.అతని చెప్పు చేతల్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నది కాబట్టి బాబు వాకబు చేసుకునే అవకాశం ఉంది. వారించే /బేటిని రద్దు చేసుకునే అవకాశం కూడ ఉంది అయినా కలిసారు.
కలవడం కథ ఒక వంతైతే కలిసినోళ్ళు కలవనోళ్ళు ఎవరైనా జగన్ పేరు చెబితే తమకు పనులవుతాయన్న ఆలోచన గలవారు ఎవరైనా జగన్ పేరు చెప్పుకుంటారు. అలా చెప్పినోళ్ళ టార్చర్ కి ఎవరన్నా ఆత్మ హత్య చేసుకుంటే చేసుకునే ముందు సూసైడ్ నోట్ ఇలానే వ్రాసి ఉంచుతారు.
ఆ సూసైడ్ నోటును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్న..ఒక సారి ఒక తల్లి,తన చంటి బిడ్డతో ఎక్కడికో వెళ్ళి పోయింది. బాధితులు నన్నాశ్రయిస్తే విలేకరినన్న హోదాతో స్టేషనుకెళ్ళి ఫిర్యాదు చెయ్యించాను. మూన్నెల్లైంది - ఎటువంటి చర్యా తీసుకోలేదు (కనీశం ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది - ఆమె బంధువుల వివరాలేమి అని కూడ ఫిర్యాదుదారుడ్ని అడగలేదు)
విధిలేని పరిస్థితిలో మానవహక్కుల కమీషనుకు ఫిర్యాదు చెయ్యించాను. అక్కడికి మరో మూన్నెల్లైంది. HRC వారు పాపం వెంటనే జిల్లా ఎస్.పికి కాయితం పంపినట్టున్నారు. మనోళ్ళు దానిని పట్టించుకోలేదు. మరోసారి కాస్త ఘాటైన పదజాలంతో ఫిర్యాదు చెయ్యించాను.
హెచ్.ఆర్.సి.వారు హోమ్ సెక్రెట్రికి కాయితం పంపితే వారు జిల్లా పోలీసు కార్యాలయానికి కాయితం పంపితే మనోళ్ళూ మళ్ళీ నాన్చేసారు. ఈ సారి హెచ్.ఆర్.సి వారు హోం సెక్రెట్రికి -హోం సెక్రెట్రి జిల్లా ఎస్.పి ఫోన్లు చెయ్యడంతో స్థానిక ఎస్.ఐ కదిలారు.
ఇవన్ని చెప్పడం ఎందుకంటే పోలీసులు కేసులను గాలికొదిలేయడం షరా మామూలేనని నొక్కి చెప్పడానికే. ఈ మాత్రం దానికి ఏదో తెలుగు సినిమాలోలాగా జగన్ ను ఒక ముసుగు దొంగ రేంజిలో చిత్రీకరించడం ,వై.ఎస్. ఏదో స్థానిక ఎస్.ఐకి ఫోన్ చేసి మరి సూసైడ్ నోట్ ప్రక్కన పెట్టమని చెప్పినట్టుగా వక్రీకరించడం చూస్తుంటే ............వద్దులెండి బూతులొచ్చేస్తున్నాయి.
కాని ఏ.బి.ఎన్ కి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. నేడున్న రాజకీయ పరిస్థితిలో జగన్ 2014 దాక కష్ఠాలనడం - ప్రభుత్వాన్ని కూల్చననడం - సదా శాంతి బోధ చెయ్యడం చూసి ఇరవై ప్లస్ వన్ (?) ఎమ్.ఎల్.ఏలు మాత్రమే చేరేరు.
ఏబిఎన్ కథనంతో జగన్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. సూరిని ఎయ్యించినోడన్న ఇమేజి దెబ్బకి అరవై మంది ఎం.ఎల్.ఏలు జగన్ తో చేరుతారు.
ఈ కథనంతో చిర్రెత్తి 2014 మాట పక్కన పెట్టి జగన్ రేపో మాపో ప్రభుత్వాన్ని కూలుస్తారు. సి.ఎం.అవుతారు. ముప్పై కాదు.. ముప్పై మూడు సం.ల స్వర్ణయుగానికి నాంది పలుకుతారు. వెల్ డన్ ఆంద్రజ్యోతి
ఆ సూసైడ్ నోట్ ఆధారంగా వెంటనే జగన్ ను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ఏబిఎన్ అడక్కనే ఆడుగుతూంది.
Labels:
Jagan,
mastan rao,
murder abn,
soori,
sucide,
ఆత్మ హత్య,
ఏబిఎన్,
జగన్,
మస్తాన్ రావు,
సూరి,
హత్య
Monday, January 17, 2011
తూ! నా బతుకు..
ఎవరికైనా సరే తమ బతుకు" పై తూ! నా బతుకు.." అనే భావం కలిగిందంటే చాలా కష్ఠమవుతుంది. ఇలా అనిపించ కూడదంటే కాషాయం కట్టి కాశికి వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. మొదట మన సంపాదన -జీవన విధానంలోని నిరర్థకతను అర్థం చేసుకోవాలి. నిన్నటి నా టపా చదవని వారు ఇక్కడ నొక్కి ఒక మారు చదవండి.
ఇక పాయింటుకొస్తా:
క్రింద నేను పొందుపరచినవి కేవలం శ్రీరంగ నీతులు కావు. నేను నమ్మినవి -ఏ స్థితిలోను ఏ పరిస్థితిలోను -నాతో ఎవరు ఉన్నా ఎవరు పోయినా నేను పాటించినవి .ఇక గో అహెడ్!
1.సృష్థిలో ఏ జీవరాశికి లేని రెండు సామర్థ్యాలను ప్రకృతి మనకిచ్చింది. ఒకటి ఆలోచనల్లో కంటిన్యుటి, రెండు ఆలోచనలను వెలిబుచ్చడం.కేవలం సర్వైవల్ ఒక్కటే దీని ద్యేయమంటే సర్వైవల్ కి ఇది అనవసరం. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే మన సర్వైవల్ కు ముప్పుగా మారే అంశాలు కూడ ఈ రెండే.
ఆలోచనల్లో కంటిన్యుటి:
యజమాని అన్నం పెట్టకుంటే కుక్క గారు కూడ ఆలోచిస్తారు. ఈ ఆలోచన ఎందాక కంటిన్యూ అవుతుందంటే తన పళ్ళెం అన్నంతో నిండేదాకే. అంతేగాని ఆ కుక్కగారు తన యజమాని తనకు ఏ ఏ సందర్బాల్లో అన్నం పెట్టలేదని ఆలోచించరు. పళ్ళెంలో అన్నం పడ్డాక సుష్ఠుగా భోంచెయ్యక ఆ కుక్క గారు తన్కు భోజనం లేట్ చేసిన యజమాణి బూటు కొరుకుదామా? అతన్నే కొరుకుదామా అని ఆలోచించరు. పైగా ఇలా అన్నం కోసం వెల వెల పోయిన తరుణాన్ని బ్లాగులు ఎలా రాద్దామా అని శిల్పం గురించి ఆలోచించరు. కాని మనుషులం ఏం చేద్దామో.. మనుషులుగా మీకే తెలుసు. ఇది సర్వైవల్ కు అవసరమంటారా? ఆటంకమంటారా?
ఆలోచనలను వెలిబుచ్చడం:
ఆలోచనల్లో కంటిన్యుటియే సర్వైవల్ కు ఆటంకమైనప్పుడు ,వాటిని వెలిబుచ్చడం ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు.
మరెలా ఆలోచించాలి?
ఎకనామిక్స్ స్టూడెంట్స్ కి మేక్రో మైక్రో అంటే తెలిసే ఉంటుంది. మన ఆలోచనలు మేక్రో లెవల్లో ఉండాలి. కాని వాటిని నిజం చేసుకోవాలంటే మన ప్రయత్నం మైక్రో లెవల్లో ప్రారంభం కావాలి. మన ప్రయత్నాలకో బ్లూ ప్రింట్ తయారు చేసుకునే దిశగా మన ఆలోచనలు సాగాలి.
సినిమా భాషలో చెప్పాలంటే ..ముందుగా కథ (కల) ఆతరువాత స్క్రీన్ ప్లే (కలను సాకారం చేసుకునే మార్గాలు) ఆ తరువాత దర్శకత్వం (అమలు తీరు) ఇవి తయారైనాక నిర్మాతను పట్టుకోవాలి (వనరులు) . వనరుల లభ్యతకు అనుగునంగా కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలి. ఇలా ఒక్క సారి ఆలోచించి మైండ్లో దాచుకుంటే (నేనైతే వ్రాసుకుంటా - అవి బ్రహ్మ వ్రాతలా ఉంటాయి -సామాన్యులకు అర్థం కావు) మన ప్రతి అడుగు -ప్రతి ఆలోచన దానికి సంభంధించే ఉండాలి కాని పక్క ద్రోవ పడే ప్రసక్తే ఉండ కూడదు.
కల ఓకె. కల సాకారానికి మైక్రో,మేక్రో లెవల్ థింకింగ్ ఓకె. కథ-స్క్ర్రీన్ ప్లే -దర్శకత్వం-నిర్మాత-మార్పులు చేర్పులు ఓకె. వీటి కోసమే ఆలోచించడం -పని చెయ్యడం కూడ ఓకె.
మరి ఇవన్ని ఎందుకు? ఒక వేళ కల సాకారం అసాధ్యమైతే ఏం చెయ్యాలి? బెడిసి కొట్టి రోడ్డున పడితే ఏం చెయ్యాలి? కల కంటున్నప్పుడు ఏం చెయ్యాలి? సాకారమవుతుండగా ఏం చెయ్యాలి? సాకారమయ్యాక ఏం చెయ్యాలి?
ఈ ప్రశ్నలకు సమాదానాన్ని ముందుగానే వెతుక్కోవాలి. మీరేంచేసినా చెయ్యకున్నా.. చేస్తున్నా..పూర్తి చేసినా ఏ దశలోను మీరు మరువ కూడని ఒక సంగతి ఉంది. అదేమంటే సాటి మానుషులు.
ఇక్కడే భావాలను వెలి బుచ్చే సామర్థ్యాన్ని మనం సద్వినియీగం చేసుకోవాలి. తల్లి,తండ్రి, అన్న దమ్ములు,అక్క చెల్లెళ్ళు,ఇరుగు పొరుగువారు, భంధు మితృలు,సహపాఠులు ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి.
వీరిలో మీ ఆలోచనలను అర్థం చేసుకునే వారితో మీ భావాలను పంచుకోవాలి. మీ 18వ ఏట వీరి సంఖ్య వేలల్లో ఉంటే మీరు సక్సెస్ అయినా కాకున్నా మీ 40 వ ఏట ఈ సంఖ్య సింగిల్ నెంబరుకి పడి పోతే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
కల కంటున్నది నేను -సాకారానికి బ్లూ ప్రింట్ నాది - కృషి నాది -నేనేంది వీరితో పంచుకోవడం -వీరిని కన్విన్స్ చెయ్యడం - మిడ్ టెర్మ్ రిసల్ట్స్ వచ్చినప్పుడు వీరితో ఎందుకు సెలిబ్రేట్ చేసుకోవడమని మీరు ప్రశ్నిస్తే...
మీ సంపాదన -ఖర్చు - జీవితం అన్నీ వృధా అవుతాయి. శిఖరానికి ఎగిసినా మీలో ఒంటరి తనం -అభద్రతా భావం - తూ..నా బతుకు అన్న ఫీలింగు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది మిమ్మల్ని stressకి గురి చెయ్యొచ్చు, డెప్రెషన్ కి గురిచెయ్యొచ్చు, ఆత్మహత్యకే కూడ ప్రేరేపించ వచ్చు.
జీవితం కూడ న్యూస్ పేపర్ వంటిదే. జులాయిగా తిరగడం -అమ్మాయిల వెంట పడటం ఇవన్ని సినిమా పేజీల వంటివి. ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.
"విల్ కిరణ్ కంటిన్యూ యార్!" "ఐ డోంట్ నో.. సింప్లి ఐ డోంట్ నో" కోవకు చెందిన వాడు కేవలం ఒక కౌన్సిలర్ తన ఇంటిని /ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆత్మ హత్య చేసుకుంటాడు.
న్యూస్ పేపర్లోని రైతుల ఆత్మ హత్యలు, భూ కబ్జా భాగోతాలు ఎంత బోరనిపించినా ఇవన్ని కూడ న్యూస్ పేపర్లో ఒక భాగమే.
సినిమా పేజి చూడాలనిపించే వయస్సులోనే రైతుల ఆత్మ హత్య గురించి కూడ అర నిమిషం ఆలోచించే ఓపికుంటే భవిష్యత్తులో "తూ నా బతుకు.." అని నొచ్చుకోవలసిన అవసరం రాదు.
సాటి మనుషుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరమేముంది? అని కొందరు ( మేథ్స్ గ్రూఫు వారు) ప్రశ్నిస్తారు.
రేపు నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవుతావు. లక్షలు లక్షలు సంపాదిస్తావు. నీ కొడుకు మందు తాగి బార్లో గొడవ చేసి కాళ్ళు చెయ్యి విరక్కొట్టుకుని యాక్సిడెంట్ అయ్యిందంటాడు. నీకో పాత మితృడు టాక్సి డ్రైవరుగానో - ఆటో డ్రైవరుగానో ఉంటాడు. వాడే నీ కొడుకును హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండొచ్చు. అంతకు పూర్వమే నీ కొడుకు బీర్ తాగే స్టేజిలోనే ఆడ్ని గమనించి ఉంటాడు. కాని నువ్వు ఏసి కారులో జోరుగా పాస్ అయిపోతుంటే నీకు ఎలా చెప్పాలో తోచక వదిలేసుంటాడు.
నువ్వెంత పెద్ద భవంతినన్నా నిర్మించుకో.. వద్దనను.పునాది వైపు కూడ ఒక కన్నేసి ఉంచు.సాటి మనుషులే నీకు పునాది. నువ్వెంత పెద్ద పుడింగివి అయినా దానివలన నీ సాటి మనుషులకు ఏం ఒరుగుతుంది? ఈ సమాజానికి ఏం దొరుకుతుందన్నదే ముఖ్యం. ఈ కాన్సెప్ట్ నీ బ్లూ ప్రింట్లో లేకుంటే క్షణ క్షణం భార్య/పార్ట్నర్/లోకల్ గూండా/లంచ కుండీ అయిన పోలీస్ ఆఫీసర్ హింసకు గురవుతూ కుక్క చావు చస్తావు.
లేదా నీ జీవితంయొక్క నిరర్థకత అర్థమై మళ్ళీ ప్రేమలో పడతావు. భార్యను చంపటానికి స్కెచ్ ఏస్తావు. లేదా మరో కంపెని ప్రారంభిస్తావు.లేదా నువ్వు పని చేసే కంపెనియొక్క విదేశీ శాఖకు బదిలి కోరతావు.
నిన్ను ఏ నా కొడుకు గౌరవించినా గౌరవించకున్నా నిన్ను నీ మనస్సు గౌరవించేలా బతకాలి. ఆ గౌరవం సాటి మనుషులతో -సమాజంతో నువ్వు అనుసంధానం అయినప్పుడే లభిస్తుంది. నువ్వెవరిదగ్గరనుండైనా తప్పించుకుని ఏ.సి గదిలో భంధీ కాగలవు. కాని నీ నుండి నువ్వు తప్పించుకో లేవు.
నాకు నాకు అని చంకలు గుద్దుకుంటూ పోతే నీకంటూ ఎవ్వరూ ఉండరు. ఈ క్షణం ప్రారంభించు.. అసలు మన జీవితాలే సాటి వరి కోసం. ఈ సమాజం కోసం. సమాజం ఒక గడ్డి వాము వంటిది. మనమంతా అందులో చీమలం,దోమలం.ఒక్క్ అగ్గిరవ్వ చాలు కాలి భూడిదై పోతాం.
దానిని తడుపు ప్రేమతో,అనురాగంతో,కరుణతో,లలిత కళలతో,మంచితనంతో ,మానవత్వంతో.
నిన్ను మథర్ థెరిసా అయిపోమని చెప్పడం లేదు. ఇదో ట్రీట్మెంట్. సల సల కాగుతున్న నీ రక్తాన్ని చల్ల పరచుకునే ట్రీట్మెంట్.
ప్రతి ఒక్కరూ షూ లేదని బాధ పడితే కాళ్ళు లేని వారేమై పోవాలి?
ప్రతి ఒక్కరూ Adharsh Apartmentలో అలాట్మెంటుకి భార్యలను ప్రజా ప్రతినిదులకు పరుండ చేస్తే ఫుట్పాత్లో తన మలాన్ని తనే తినడానికి ప్రయత్నించిన ఆ దౌర్భాగ్యునికి దిక్కెవరు..
నిజం -సత్యం-సుఖం-శాంతి ఇవి ఆ కోశాన లేవు -ఈ కోశాన లేవు. మద్యలో ఉన్నాయి. అటు ఇటుల నడుమ ఉంది సత్యం. గాంథిలా దళితులు మల విశర్జన చేసిన ప్రదేశాన్ని భార్యచేత శుభ్రం చెయ్యించడంలోను నిజం లేదు. నీ ఇంటి కక్కసుకి ఏ.సి చెయ్యించుకోవడంలోను లేదు నిజం.
మరెక్కడుంది? ఆలోచించు.. పవిత్ర ఖురాన్లో ఒక మాట ఉందని విన్నా. భగవంతుడు చెబుతాడు " మీలో ఏ ఇద్దరు ఏది కోరినా తక్షణం నొసంగ గలను"
ఇక పాయింటుకొస్తా:
క్రింద నేను పొందుపరచినవి కేవలం శ్రీరంగ నీతులు కావు. నేను నమ్మినవి -ఏ స్థితిలోను ఏ పరిస్థితిలోను -నాతో ఎవరు ఉన్నా ఎవరు పోయినా నేను పాటించినవి .ఇక గో అహెడ్!
1.సృష్థిలో ఏ జీవరాశికి లేని రెండు సామర్థ్యాలను ప్రకృతి మనకిచ్చింది. ఒకటి ఆలోచనల్లో కంటిన్యుటి, రెండు ఆలోచనలను వెలిబుచ్చడం.కేవలం సర్వైవల్ ఒక్కటే దీని ద్యేయమంటే సర్వైవల్ కి ఇది అనవసరం. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే మన సర్వైవల్ కు ముప్పుగా మారే అంశాలు కూడ ఈ రెండే.
ఆలోచనల్లో కంటిన్యుటి:
యజమాని అన్నం పెట్టకుంటే కుక్క గారు కూడ ఆలోచిస్తారు. ఈ ఆలోచన ఎందాక కంటిన్యూ అవుతుందంటే తన పళ్ళెం అన్నంతో నిండేదాకే. అంతేగాని ఆ కుక్కగారు తన యజమాని తనకు ఏ ఏ సందర్బాల్లో అన్నం పెట్టలేదని ఆలోచించరు. పళ్ళెంలో అన్నం పడ్డాక సుష్ఠుగా భోంచెయ్యక ఆ కుక్క గారు తన్కు భోజనం లేట్ చేసిన యజమాణి బూటు కొరుకుదామా? అతన్నే కొరుకుదామా అని ఆలోచించరు. పైగా ఇలా అన్నం కోసం వెల వెల పోయిన తరుణాన్ని బ్లాగులు ఎలా రాద్దామా అని శిల్పం గురించి ఆలోచించరు. కాని మనుషులం ఏం చేద్దామో.. మనుషులుగా మీకే తెలుసు. ఇది సర్వైవల్ కు అవసరమంటారా? ఆటంకమంటారా?
ఆలోచనలను వెలిబుచ్చడం:
ఆలోచనల్లో కంటిన్యుటియే సర్వైవల్ కు ఆటంకమైనప్పుడు ,వాటిని వెలిబుచ్చడం ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు.
మరెలా ఆలోచించాలి?
ఎకనామిక్స్ స్టూడెంట్స్ కి మేక్రో మైక్రో అంటే తెలిసే ఉంటుంది. మన ఆలోచనలు మేక్రో లెవల్లో ఉండాలి. కాని వాటిని నిజం చేసుకోవాలంటే మన ప్రయత్నం మైక్రో లెవల్లో ప్రారంభం కావాలి. మన ప్రయత్నాలకో బ్లూ ప్రింట్ తయారు చేసుకునే దిశగా మన ఆలోచనలు సాగాలి.
సినిమా భాషలో చెప్పాలంటే ..ముందుగా కథ (కల) ఆతరువాత స్క్రీన్ ప్లే (కలను సాకారం చేసుకునే మార్గాలు) ఆ తరువాత దర్శకత్వం (అమలు తీరు) ఇవి తయారైనాక నిర్మాతను పట్టుకోవాలి (వనరులు) . వనరుల లభ్యతకు అనుగునంగా కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలి. ఇలా ఒక్క సారి ఆలోచించి మైండ్లో దాచుకుంటే (నేనైతే వ్రాసుకుంటా - అవి బ్రహ్మ వ్రాతలా ఉంటాయి -సామాన్యులకు అర్థం కావు) మన ప్రతి అడుగు -ప్రతి ఆలోచన దానికి సంభంధించే ఉండాలి కాని పక్క ద్రోవ పడే ప్రసక్తే ఉండ కూడదు.
కల ఓకె. కల సాకారానికి మైక్రో,మేక్రో లెవల్ థింకింగ్ ఓకె. కథ-స్క్ర్రీన్ ప్లే -దర్శకత్వం-నిర్మాత-మార్పులు చేర్పులు ఓకె. వీటి కోసమే ఆలోచించడం -పని చెయ్యడం కూడ ఓకె.
మరి ఇవన్ని ఎందుకు? ఒక వేళ కల సాకారం అసాధ్యమైతే ఏం చెయ్యాలి? బెడిసి కొట్టి రోడ్డున పడితే ఏం చెయ్యాలి? కల కంటున్నప్పుడు ఏం చెయ్యాలి? సాకారమవుతుండగా ఏం చెయ్యాలి? సాకారమయ్యాక ఏం చెయ్యాలి?
ఈ ప్రశ్నలకు సమాదానాన్ని ముందుగానే వెతుక్కోవాలి. మీరేంచేసినా చెయ్యకున్నా.. చేస్తున్నా..పూర్తి చేసినా ఏ దశలోను మీరు మరువ కూడని ఒక సంగతి ఉంది. అదేమంటే సాటి మానుషులు.
ఇక్కడే భావాలను వెలి బుచ్చే సామర్థ్యాన్ని మనం సద్వినియీగం చేసుకోవాలి. తల్లి,తండ్రి, అన్న దమ్ములు,అక్క చెల్లెళ్ళు,ఇరుగు పొరుగువారు, భంధు మితృలు,సహపాఠులు ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి.
వీరిలో మీ ఆలోచనలను అర్థం చేసుకునే వారితో మీ భావాలను పంచుకోవాలి. మీ 18వ ఏట వీరి సంఖ్య వేలల్లో ఉంటే మీరు సక్సెస్ అయినా కాకున్నా మీ 40 వ ఏట ఈ సంఖ్య సింగిల్ నెంబరుకి పడి పోతే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
కల కంటున్నది నేను -సాకారానికి బ్లూ ప్రింట్ నాది - కృషి నాది -నేనేంది వీరితో పంచుకోవడం -వీరిని కన్విన్స్ చెయ్యడం - మిడ్ టెర్మ్ రిసల్ట్స్ వచ్చినప్పుడు వీరితో ఎందుకు సెలిబ్రేట్ చేసుకోవడమని మీరు ప్రశ్నిస్తే...
మీ సంపాదన -ఖర్చు - జీవితం అన్నీ వృధా అవుతాయి. శిఖరానికి ఎగిసినా మీలో ఒంటరి తనం -అభద్రతా భావం - తూ..నా బతుకు అన్న ఫీలింగు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది మిమ్మల్ని stressకి గురి చెయ్యొచ్చు, డెప్రెషన్ కి గురిచెయ్యొచ్చు, ఆత్మహత్యకే కూడ ప్రేరేపించ వచ్చు.
జీవితం కూడ న్యూస్ పేపర్ వంటిదే. జులాయిగా తిరగడం -అమ్మాయిల వెంట పడటం ఇవన్ని సినిమా పేజీల వంటివి. ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.
"విల్ కిరణ్ కంటిన్యూ యార్!" "ఐ డోంట్ నో.. సింప్లి ఐ డోంట్ నో" కోవకు చెందిన వాడు కేవలం ఒక కౌన్సిలర్ తన ఇంటిని /ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆత్మ హత్య చేసుకుంటాడు.
న్యూస్ పేపర్లోని రైతుల ఆత్మ హత్యలు, భూ కబ్జా భాగోతాలు ఎంత బోరనిపించినా ఇవన్ని కూడ న్యూస్ పేపర్లో ఒక భాగమే.
సినిమా పేజి చూడాలనిపించే వయస్సులోనే రైతుల ఆత్మ హత్య గురించి కూడ అర నిమిషం ఆలోచించే ఓపికుంటే భవిష్యత్తులో "తూ నా బతుకు.." అని నొచ్చుకోవలసిన అవసరం రాదు.
సాటి మనుషుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరమేముంది? అని కొందరు ( మేథ్స్ గ్రూఫు వారు) ప్రశ్నిస్తారు.
రేపు నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవుతావు. లక్షలు లక్షలు సంపాదిస్తావు. నీ కొడుకు మందు తాగి బార్లో గొడవ చేసి కాళ్ళు చెయ్యి విరక్కొట్టుకుని యాక్సిడెంట్ అయ్యిందంటాడు. నీకో పాత మితృడు టాక్సి డ్రైవరుగానో - ఆటో డ్రైవరుగానో ఉంటాడు. వాడే నీ కొడుకును హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండొచ్చు. అంతకు పూర్వమే నీ కొడుకు బీర్ తాగే స్టేజిలోనే ఆడ్ని గమనించి ఉంటాడు. కాని నువ్వు ఏసి కారులో జోరుగా పాస్ అయిపోతుంటే నీకు ఎలా చెప్పాలో తోచక వదిలేసుంటాడు.
నువ్వెంత పెద్ద భవంతినన్నా నిర్మించుకో.. వద్దనను.పునాది వైపు కూడ ఒక కన్నేసి ఉంచు.సాటి మనుషులే నీకు పునాది. నువ్వెంత పెద్ద పుడింగివి అయినా దానివలన నీ సాటి మనుషులకు ఏం ఒరుగుతుంది? ఈ సమాజానికి ఏం దొరుకుతుందన్నదే ముఖ్యం. ఈ కాన్సెప్ట్ నీ బ్లూ ప్రింట్లో లేకుంటే క్షణ క్షణం భార్య/పార్ట్నర్/లోకల్ గూండా/లంచ కుండీ అయిన పోలీస్ ఆఫీసర్ హింసకు గురవుతూ కుక్క చావు చస్తావు.
లేదా నీ జీవితంయొక్క నిరర్థకత అర్థమై మళ్ళీ ప్రేమలో పడతావు. భార్యను చంపటానికి స్కెచ్ ఏస్తావు. లేదా మరో కంపెని ప్రారంభిస్తావు.లేదా నువ్వు పని చేసే కంపెనియొక్క విదేశీ శాఖకు బదిలి కోరతావు.
నిన్ను ఏ నా కొడుకు గౌరవించినా గౌరవించకున్నా నిన్ను నీ మనస్సు గౌరవించేలా బతకాలి. ఆ గౌరవం సాటి మనుషులతో -సమాజంతో నువ్వు అనుసంధానం అయినప్పుడే లభిస్తుంది. నువ్వెవరిదగ్గరనుండైనా తప్పించుకుని ఏ.సి గదిలో భంధీ కాగలవు. కాని నీ నుండి నువ్వు తప్పించుకో లేవు.
నాకు నాకు అని చంకలు గుద్దుకుంటూ పోతే నీకంటూ ఎవ్వరూ ఉండరు. ఈ క్షణం ప్రారంభించు.. అసలు మన జీవితాలే సాటి వరి కోసం. ఈ సమాజం కోసం. సమాజం ఒక గడ్డి వాము వంటిది. మనమంతా అందులో చీమలం,దోమలం.ఒక్క్ అగ్గిరవ్వ చాలు కాలి భూడిదై పోతాం.
దానిని తడుపు ప్రేమతో,అనురాగంతో,కరుణతో,లలిత కళలతో,మంచితనంతో ,మానవత్వంతో.
నిన్ను మథర్ థెరిసా అయిపోమని చెప్పడం లేదు. ఇదో ట్రీట్మెంట్. సల సల కాగుతున్న నీ రక్తాన్ని చల్ల పరచుకునే ట్రీట్మెంట్.
ప్రతి ఒక్కరూ షూ లేదని బాధ పడితే కాళ్ళు లేని వారేమై పోవాలి?
ప్రతి ఒక్కరూ Adharsh Apartmentలో అలాట్మెంటుకి భార్యలను ప్రజా ప్రతినిదులకు పరుండ చేస్తే ఫుట్పాత్లో తన మలాన్ని తనే తినడానికి ప్రయత్నించిన ఆ దౌర్భాగ్యునికి దిక్కెవరు..
నిజం -సత్యం-సుఖం-శాంతి ఇవి ఆ కోశాన లేవు -ఈ కోశాన లేవు. మద్యలో ఉన్నాయి. అటు ఇటుల నడుమ ఉంది సత్యం. గాంథిలా దళితులు మల విశర్జన చేసిన ప్రదేశాన్ని భార్యచేత శుభ్రం చెయ్యించడంలోను నిజం లేదు. నీ ఇంటి కక్కసుకి ఏ.సి చెయ్యించుకోవడంలోను లేదు నిజం.
మరెక్కడుంది? ఆలోచించు.. పవిత్ర ఖురాన్లో ఒక మాట ఉందని విన్నా. భగవంతుడు చెబుతాడు " మీలో ఏ ఇద్దరు ఏది కోరినా తక్షణం నొసంగ గలను"
డబ్బుతో ఏం కొంటున్నాం ? ఎందుకు?
పప్పు ,ఉప్పు,భియ్యం కొంటాం !
ఎందుకు తినకుంటే చచ్చి పోతామా ? నేను 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాను. మొదటి రోజైతే భాగా ఆకలైంది. రెండో రోజునుండి ఆకలి శుద్దంగా లేదు.. మళ్ళీ ఐదో రోజో ఆరో రోజో కాస్త ఆకలైంది. పదవ రోజుదాకా ఆకలంటే ఏమో కూడ మరిచి పోయాను.
మరి ఎందుకు తింటున్నాం ? రోజూ తింటున్నాం. మూడు పూట్ల తింటున్నాం. వండి,ఉడక పెట్టి,వేంచి,తాలింపు చేసి, తింటాం.
మూడు పూటలు తింటున్నాం. ఇది చాలక స్నేక్స్,ఐస్ క్రీం . బ్రతకడానికి తింటున్నామా ? లేక తిని తిని చావడానికి తింటున్నామా ? బహుసా బతకడానికి అన్న ముసుగులో చావడానికే తింటున్నామేమో ?
మరి చావడానికేనా డబ్బు ? చావడానికేనా డబ్బు సంపాదిస్తున్నాం ?
బాడుగలు కడుతున్నాం / లేదా హవుసింగ్ లోన్ వాయిదాలు కడుతున్నాం:
ఏ మాత్రం గాలి ఆడని, సూర్య చంద్రుల వెలుతురు తొంగి చూడని , ఇళ్ళకు వేలాది రూపాయలు బాడుగలు కడుతున్నాం. కొన్ని బాడుగ ఇళ్ళల్లో అయితే గేట్ బీగాలు ఇంటి ఓనర్ వద్ద ఉంటుంది. రాత్రి పదికంతా గేట్ లాక్ చేస్తారు. మీరు ఇల్లు చేరడానికి రాత్రి పదై పోతే మీ బతుకు బస్ స్టాండే ! ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్షా ఉన్నాయి
ఇక స్వంత ఇల్లు నిర్మించిన వారి కథ చూస్తే జీవిత కాలపు పొదుపును దార పోసి జీవిత కాలపు అప్పులతో , అడ్డమైన పన్నులు కడుతూ ఉన్నారు, ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
కరెంటు బిల్లులు కడుతున్నాం:
ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. మిక్సీలు,గ్రైండర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు పని చెయ్యడంతో మన ఇంట్లోని స్త్ర్రీలు బొత్తిగా పని చెయ్యక స్థూల కాయులై, బి.పి, షుగర్ వ్యాదులకు గురవుతూ చచ్చు టి.వి.సీరియళ్ల మద్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ గ్యేపుల్లో అన్నం పెడుతుంటారు అయినా సంపాదిస్తూనే ఉన్నాం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఇందులో మరో మెలిక ఏమంటే ఆఖరు తేది దాటితే యాభై రూపాయల ఫైన్ తో కూడ కడుతున్నాం. ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
మొబైల్ ఫోన్స్ కొంటున్నాం ఫోన్ బిల్లులు కడుతున్నాం:
ఆ ఫోన్ ఏం చేస్తుంది ? ఈ ప్రపంచముతో మనలను అనుసందానం చేస్తుంది ప్రకటనలు చేస్తే కొన్నాం. కేవలం పిచ్చుకలు సైతం తట్టుకోని వేవ్స్ వెదజల్లే టవర్లు వెలిసాయి. పట్టణ పరిదిలో ఒక మంచి వాడిని చూపగలరేమో గాని ఒ క్క పిచ్చుకను సైతం మీరు చూపలేరు.ఒకే.మొబైల్ ఫోన్ మనలను ప్రపంచంతో అనుసందానం చేస్తుందట. నిజంగా..నిజంగా అది అనుసందానం చేసేది ప్రపంచముతోనా ? కాదే ఎంత బిజిగా ఉండే ఏ మొబైలరునన్నా తీసుకొండి. అతనితో నిత్యం అనుసందించబడి ఉన్న కాలర్స్ ను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.
పోనీ ఆ అనుసందానమన్నా ఆనందాన్ని ఇస్తుందా ? లేదే..............రకరకాలైన ఇబ్బందులు
టూ వీలర్లకు పెట్రోలు కొట్టిస్తాం:
పొల్యూషన్ ..........ఏయిర్ పొల్యూషన్ ,సౌండ్ పొల్యూషన్,ప్రమాదం జరిగే ప్రమాదం
పిల్లల స్కూలు ఫీజులు , ట్యూషన్ ఫీజులు కడుతున్నాం:
పిల్లలను ఇపరీతంగా కొడుతున్నారని,మానసికంగా హింసించగా పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని,లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పిల్లలక్ విపరీతమైన మానసిక వత్తిడినిచ్చే విద్యను వారిపై రుద్దుతున్నాం. టేప్ రెకార్డర్లు వచ్చి ఎంతో కాలమైనా పిల్లల మస్తిష్కాలను కేవలం రికార్డర్లుగా మార్చుతున్నాం
ఇలా ఒకటి కాదు రెండు సవా లక్షా ఖర్చులు పెడుతున్నాం . ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
పొదుపు:
ఇవి చాలక మనలో చాలా మంది పొదుపు కూడ చేస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే సర్వీసు బెటరుగా ఉండదని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లొ అధిక వడ్డికి ఆశ పడి పెట్టి గోచీ సైతం ఊడిపోతుంది.
పోని నేష్నలైజ్డ్ బ్యాంకుల్లో మన డబ్బు దాచుకుంటామనుకుంటే వారు ఏ.టి.ఎం.ల ద్వారా నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారు. షేర్ మార్కెట్ లోనే పెట్టుబడి పెడితే ఎవడో బాత్ రూంలో కాలు జారి పడినా, మరి ఇంకెవడో తాగి పడిపోయినా షేర్ మార్కెట్ కుప్ప కూలి పోతుంది ఎందుకొచ్చిన గొడవా అని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ,ఎల్.ఐ.సి ప్రిమియం కట్టుకుంటే వారు సైతం షేర్ మార్కెట్ లో మన సొమ్ము పెట్టి మన జీవితాలను జూదం చేస్తున్నారు. మరి మన సంపాదనలు బతకడానికా చావడానికా?
ఏ రోజన్నా మన డబ్బును కేవలం మన ఆత్మ సంతృప్తి కోసం ఖర్చు పెట్టామా? లేదు.. ప్రతి రూపాయి సమాజం కోసం ఐ మీన్ సమాజం దృష్ఠిలో దిగజారి పోకుండా ఉండేందుకు ,ఇతరులు మనలను తక్కువ అంచనా వేయకుండేందుకే ఖర్చు పెడుతూ వస్తున్నాం.
మనం ఎంతకాలం ఎన్ని విదాలుగా ఖర్చు పెట్టినా ఏదో రోజు,ఏదో క్షణం మన శ్రమంతా వృధా చేసిన ఫీలింగే కలుగుతూంది. అయినా వృధా చేస్తూనే ఉన్నాం.
మరి ఆ డబ్బును ఎలా సంపాదిస్తున్నాం ఆ డబ్బేదో మనలను ఉద్దరిస్తుందని, మనలను మనవారిని సంతోష పెడుతుందని భావించి సంపాదిస్తాం. మరీ మన వ్యక్తిత్వం,ఆత్మ గౌరవం, మాతృ భూమి,మాతృ భాష ఇలా ఒకటికాదు అన్నింటిని మరిచి ,తుడిచి పెట్టి సంపాదిస్తున్నాం.
ఏదో క్షణం "తూ ..నా బతుకు" అనిపించినా మరుక్షణం అదే తంతు. ఒక్క సారి పునరాలోచిద్దాం. మన ఆలోచనలను పరిశీలిద్దాం. మన సంపాదనా మార్గాలను, సంపాదనను వెచ్చించే మార్గాలను సమీక్షిద్దాం.
ఏ డెబ్బై ఏళ్ళ వయస్సుకో - మరణ శయ్య మీదో ఆలోచించినా నిర్ణయం తీసుకున్నా క్రిమినల్ వేస్ట్..
ప్లాస్టిక్,ఎలక్ట్ర్రానిక్ చెత్తల మీద మోజుతో గడ్డిని ,ఆ గడ్డి పై కిరణ్ ప్రభుత్వంలా వనుకుతూ కనిపించే నీటి భింధువును, దానిలో నిక్షిప్తమై ఉన్న సమస్త సృష్ఠిని ఎప్పుడు దర్శిస్తాం!
ఎందుకు తినకుంటే చచ్చి పోతామా ? నేను 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాను. మొదటి రోజైతే భాగా ఆకలైంది. రెండో రోజునుండి ఆకలి శుద్దంగా లేదు.. మళ్ళీ ఐదో రోజో ఆరో రోజో కాస్త ఆకలైంది. పదవ రోజుదాకా ఆకలంటే ఏమో కూడ మరిచి పోయాను.
మరి ఎందుకు తింటున్నాం ? రోజూ తింటున్నాం. మూడు పూట్ల తింటున్నాం. వండి,ఉడక పెట్టి,వేంచి,తాలింపు చేసి, తింటాం.
మూడు పూటలు తింటున్నాం. ఇది చాలక స్నేక్స్,ఐస్ క్రీం . బ్రతకడానికి తింటున్నామా ? లేక తిని తిని చావడానికి తింటున్నామా ? బహుసా బతకడానికి అన్న ముసుగులో చావడానికే తింటున్నామేమో ?
మరి చావడానికేనా డబ్బు ? చావడానికేనా డబ్బు సంపాదిస్తున్నాం ?
బాడుగలు కడుతున్నాం / లేదా హవుసింగ్ లోన్ వాయిదాలు కడుతున్నాం:
ఏ మాత్రం గాలి ఆడని, సూర్య చంద్రుల వెలుతురు తొంగి చూడని , ఇళ్ళకు వేలాది రూపాయలు బాడుగలు కడుతున్నాం. కొన్ని బాడుగ ఇళ్ళల్లో అయితే గేట్ బీగాలు ఇంటి ఓనర్ వద్ద ఉంటుంది. రాత్రి పదికంతా గేట్ లాక్ చేస్తారు. మీరు ఇల్లు చేరడానికి రాత్రి పదై పోతే మీ బతుకు బస్ స్టాండే ! ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్షా ఉన్నాయి
ఇక స్వంత ఇల్లు నిర్మించిన వారి కథ చూస్తే జీవిత కాలపు పొదుపును దార పోసి జీవిత కాలపు అప్పులతో , అడ్డమైన పన్నులు కడుతూ ఉన్నారు, ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
కరెంటు బిల్లులు కడుతున్నాం:
ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. మిక్సీలు,గ్రైండర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు పని చెయ్యడంతో మన ఇంట్లోని స్త్ర్రీలు బొత్తిగా పని చెయ్యక స్థూల కాయులై, బి.పి, షుగర్ వ్యాదులకు గురవుతూ చచ్చు టి.వి.సీరియళ్ల మద్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ గ్యేపుల్లో అన్నం పెడుతుంటారు అయినా సంపాదిస్తూనే ఉన్నాం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఇందులో మరో మెలిక ఏమంటే ఆఖరు తేది దాటితే యాభై రూపాయల ఫైన్ తో కూడ కడుతున్నాం. ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
మొబైల్ ఫోన్స్ కొంటున్నాం ఫోన్ బిల్లులు కడుతున్నాం:
ఆ ఫోన్ ఏం చేస్తుంది ? ఈ ప్రపంచముతో మనలను అనుసందానం చేస్తుంది ప్రకటనలు చేస్తే కొన్నాం. కేవలం పిచ్చుకలు సైతం తట్టుకోని వేవ్స్ వెదజల్లే టవర్లు వెలిసాయి. పట్టణ పరిదిలో ఒక మంచి వాడిని చూపగలరేమో గాని ఒ క్క పిచ్చుకను సైతం మీరు చూపలేరు.ఒకే.మొబైల్ ఫోన్ మనలను ప్రపంచంతో అనుసందానం చేస్తుందట. నిజంగా..నిజంగా అది అనుసందానం చేసేది ప్రపంచముతోనా ? కాదే ఎంత బిజిగా ఉండే ఏ మొబైలరునన్నా తీసుకొండి. అతనితో నిత్యం అనుసందించబడి ఉన్న కాలర్స్ ను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.
పోనీ ఆ అనుసందానమన్నా ఆనందాన్ని ఇస్తుందా ? లేదే..............రకరకాలైన ఇబ్బందులు
టూ వీలర్లకు పెట్రోలు కొట్టిస్తాం:
పొల్యూషన్ ..........ఏయిర్ పొల్యూషన్ ,సౌండ్ పొల్యూషన్,ప్రమాదం జరిగే ప్రమాదం
పిల్లల స్కూలు ఫీజులు , ట్యూషన్ ఫీజులు కడుతున్నాం:
పిల్లలను ఇపరీతంగా కొడుతున్నారని,మానసికంగా హింసించగా పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని,లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పిల్లలక్ విపరీతమైన మానసిక వత్తిడినిచ్చే విద్యను వారిపై రుద్దుతున్నాం. టేప్ రెకార్డర్లు వచ్చి ఎంతో కాలమైనా పిల్లల మస్తిష్కాలను కేవలం రికార్డర్లుగా మార్చుతున్నాం
ఇలా ఒకటి కాదు రెండు సవా లక్షా ఖర్చులు పెడుతున్నాం . ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
పొదుపు:
ఇవి చాలక మనలో చాలా మంది పొదుపు కూడ చేస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే సర్వీసు బెటరుగా ఉండదని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లొ అధిక వడ్డికి ఆశ పడి పెట్టి గోచీ సైతం ఊడిపోతుంది.
పోని నేష్నలైజ్డ్ బ్యాంకుల్లో మన డబ్బు దాచుకుంటామనుకుంటే వారు ఏ.టి.ఎం.ల ద్వారా నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారు. షేర్ మార్కెట్ లోనే పెట్టుబడి పెడితే ఎవడో బాత్ రూంలో కాలు జారి పడినా, మరి ఇంకెవడో తాగి పడిపోయినా షేర్ మార్కెట్ కుప్ప కూలి పోతుంది ఎందుకొచ్చిన గొడవా అని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ,ఎల్.ఐ.సి ప్రిమియం కట్టుకుంటే వారు సైతం షేర్ మార్కెట్ లో మన సొమ్ము పెట్టి మన జీవితాలను జూదం చేస్తున్నారు. మరి మన సంపాదనలు బతకడానికా చావడానికా?
ఏ రోజన్నా మన డబ్బును కేవలం మన ఆత్మ సంతృప్తి కోసం ఖర్చు పెట్టామా? లేదు.. ప్రతి రూపాయి సమాజం కోసం ఐ మీన్ సమాజం దృష్ఠిలో దిగజారి పోకుండా ఉండేందుకు ,ఇతరులు మనలను తక్కువ అంచనా వేయకుండేందుకే ఖర్చు పెడుతూ వస్తున్నాం.
మనం ఎంతకాలం ఎన్ని విదాలుగా ఖర్చు పెట్టినా ఏదో రోజు,ఏదో క్షణం మన శ్రమంతా వృధా చేసిన ఫీలింగే కలుగుతూంది. అయినా వృధా చేస్తూనే ఉన్నాం.
మరి ఆ డబ్బును ఎలా సంపాదిస్తున్నాం ఆ డబ్బేదో మనలను ఉద్దరిస్తుందని, మనలను మనవారిని సంతోష పెడుతుందని భావించి సంపాదిస్తాం. మరీ మన వ్యక్తిత్వం,ఆత్మ గౌరవం, మాతృ భూమి,మాతృ భాష ఇలా ఒకటికాదు అన్నింటిని మరిచి ,తుడిచి పెట్టి సంపాదిస్తున్నాం.
ఏదో క్షణం "తూ ..నా బతుకు" అనిపించినా మరుక్షణం అదే తంతు. ఒక్క సారి పునరాలోచిద్దాం. మన ఆలోచనలను పరిశీలిద్దాం. మన సంపాదనా మార్గాలను, సంపాదనను వెచ్చించే మార్గాలను సమీక్షిద్దాం.
ఏ డెబ్బై ఏళ్ళ వయస్సుకో - మరణ శయ్య మీదో ఆలోచించినా నిర్ణయం తీసుకున్నా క్రిమినల్ వేస్ట్..
ప్లాస్టిక్,ఎలక్ట్ర్రానిక్ చెత్తల మీద మోజుతో గడ్డిని ,ఆ గడ్డి పై కిరణ్ ప్రభుత్వంలా వనుకుతూ కనిపించే నీటి భింధువును, దానిలో నిక్షిప్తమై ఉన్న సమస్త సృష్ఠిని ఎప్పుడు దర్శిస్తాం!
Sunday, January 16, 2011
శాంతికాముకులమని చెప్పుకునే వారికి కోపం వచ్చింది.
అందరికీ సమాదానం ఇస్తూ పోతే ఇక మరో పని చేసుకోలేను కాబట్టి సవివరంగా కమెంటు వ్రాసి ఎన్నో పాయింట్లు అందించిన శంకర్ గారికి ఈ సుధీర్ఘ సమాదానం ఇస్తున్నాను.
నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ఎటువంటి వైషమ్యం లేదు. వ్యక్తిగతంగా అందరూ నా స్నేహితులే.కాని జయేంద్ర వంటి క్రిమినల్ ను కేవలం కులప్రీతితో వెనకేసుకొచ్చే వారి తత్వాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను.
ఇక శంకర్ గారి విమర్శ + నా ప్రతి విమర్శ ఇక్కడ:
శంకర్ గారూ,
ఇది మీ టర్న్ .మీ వ్యాఖ్యలోని ముక్క ముక్కకి ముక్కల మద్య ఖాళీలకు సైతం సమాధానమిస్తా. మూర్ఖులు తమ మూర్ఖత్వాన్నిదాచుకోవాలంటే ఒక్క చక్కటి మార్గముంది.అదేమంటే "మౌనంగా ఉండడం" లేదా "అతి తక్కువగా మాట్లాడటం/వ్రాయడం. పాపం ! మీకీ సూక్తి తెలిసుండ లేక పోవడంతో ఇలా నోరు (చెయ్యి) పారేసుకున్నారు)
//నేనొక “సాంబారు గాణ్ణి” అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావ్ కాబట్టి, నీ పోస్టులకి ఇంత విలువ ఇవ్వక్కర్లేదు, //
సాంబారుగాడు అంటే తమిళుడని అర్థమంతే. తమిళులంటే మీకు పడదనే భావం వస్తూంది. రూపాయికి సింబల్ డిసైన్ చేసినవాడూ ఒక తమిళుడే ..దాన్ని సైతం వాడరా?
//అందుకే కనీసం ఎవరూ కామెంట్స్ రాయాట్లేదు, అంతేగాని నీకు భయపడి కాదు.//
సాహసవంతుడు ఎంత దాచుకున్నా అతనిలోని సాహసం ఇట్టే భయిట పడినట్టే భయస్తుల భయం కూడ ఇలా -మీ కమెంటులా భయిట పడి పోతుంది. భయస్తుడే సదా సర్వకాలం తనకు భయంలేదని బాహుటంగా చాటుకుంటుంటాడు
//ఇక పాయింట్ కొస్తే, రాజుల పరిపాలన, బ్రాహ్మణ వ్యవస్థ కుప్పకూలి, నేటికి సుమారు వెయ్యి సంవత్సరాలు కాలేదా (మన దేశాన్ని ముస్లిమ్ లు, ఆంగ్లేయులు ఆక్రమించుకొని ఎన్నాళ్ళయ్యింది?//
బాసూ రేపు మావోలు జనజీవన శ్రవంతిలోకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినా అప్పటికీ కొనసాగుతుందీ ఈ వ్యవస్థ. పునాది నేటిది మొన్నటిది కాదు. యుగ యుగాల పునాది ఇది.
//ఆ తర్వాత స్వంతంత్ర వుద్యమ కాలంలో కుల, మత, జాతులను మర్చిపోయి, అంతా సమానంగా పోరాడి, మన దేశాన్ని మనమే పాలించుకుందాం అనే సదుద్దేశంతో అంతా ప్రాణాలు అర్పించారు//
సమానంగా పోరాడారని ఎలా చెప్పగలము బాసూ..వారి జనాభాఎంత బహుజనుల జనాభా ఎంత? వారిలో నూటికో కోటికో ఒక్కరు రంగంలోకి దిగి పోరాడి ఉండొచ్చు.ఇతరులు బ్రిటీషువారిచ్చిన అవార్డులు,రివార్డులు,రాయితీలు అనుభవిస్తూ వచ్చినవారేగా? ప్రభుత్వ సేవలో తరించిన వారేగా? ఇందులో పోలీసు శాఖలో ఉన్నది ఎంత మంది. దుభాషీలుగా పబ్బం కడుక్కున్నదెంతమంది?
// సరిగ్గా అప్పుడే బ్రిటీష్ వాదులు మనలో ఈ జాతుల చిచ్చు, కుల చిచ్చు పెట్టేరు//
అబద్దం చెప్పినా అతికినట్టు చెప్పాలి బాసూ.. రాముడు వద్దకు ఒక ఫిర్యాదు వస్తుంది." శూద్రుడు ఒకడు తపస్సు చేస్తున్నాడు " ఇది ఫిర్యాదు యొక్క సారాంశం .వెంటనే రాముడు విల్లమ్ములతో భయలు దేరి ఒక్క బాణంతో ఆడ్ని చంపేసాడు. -ఇదీ బ్రిటీషువాడు పెట్టిన చిచ్చేనా?
//, అది ఇప్పటికీ రావణ కాష్టంలా కాలుతునే వుంది, వుంటుంది కూడా…//
స్థూలంగా కాలుతున్నా బహుజనుల గుండెలు మాత్రం గతంలో వారు పెట్టిన చిత్రహింసల చిచ్చు కాస్త చల్లారాయనే చెప్పాలి. చాలా మంది తెర వెనుక జరుగుతున్న "కుట్ర్లల"గురించి తెలీక "హ..ఇంకా ఏం బ్రాహణత్వం పాపం వారి మానాన వారు బతుకున్నారని అని చెప్పేవారు కూడ ఉన్నారు.
అయితే జయేంద్ర వంటి వారి చేష్ఠలు,వారి చేష్ఠలకు వత్తాసు పలికేవారు మాటలు/వ్రాతలు ఆ మంటలో పెట్రోల్ పోస్తున్నవి.
//ఎందరో మహానుభావులు రాసారు మన ఈనాటి రాజ్యాంగాన్ని//
ఇక్కడే ఉంది అసలైన జిష్ఠు అంటే మీ ఉద్దేశం బి.ఆర్ అంబేద్కర్ పాత్రను చిన్నది చేసి చూపడమే. అయ్యా వెదవ సలహాలు లక్ష ఇవ్వొచ్చు .కాని వాటినంతా ఏరి, కూర్చిన అసలైన పాత్రను అంబేద్కర్ పోషించారు. ఇదే కీలకం.
//కాని ఈ రాజకీయ వేత్తలు వాళ్ళకి అనుగుణంగా రాజ్యాంగాన్ని మారుస్తూ //
ఈ మార్చడాలకు కావల్సినంత తెలివి తేటలు శూద్రులకు ఏదీ? వారికి ఇటువంతి దిక్కుమాలిన సలహాలిచ్చి బ్రష్థు పట్టించిందెవరంటారూ? తమ కులాన్ని క్రాపు,కోటు ,సూట్ల వెనుక దాచుకున్న బ్రాహ్మణోత్తములైన సెక్రట్రీలు,ఆడిటర్లు కాదంటారా?
//అడ్డగోలు గా కోట్లు సంపాదిస్తున్నారే,,//
అలా సంపాదించిన వారికి యజ్న ,యాగాదులు చెయ్యిస్తామంటూ దోచుకుంటున్నారే వీరికి ఆ దోపిడిలో భాగం ముట్టినట్టేగా?
//వీళ్ళలో ఎంత మంది బ్రాహ్మలున్నారు?//
ఇదేగా వారి వైవిధ్యం. ప్రయోగించే వీలు,వెసలుబాటు ఉన్నప్పుడు అధికారం ఏ ఎదవ దగ్గర ఉంటే ఏమనిగా వారు తెరవెనుక భాగోతాలు నడిపిస్తున్నది.
//(స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఎవరు? నీ ద్రుష్టిలో గుంటనక్కలని పిలవబడే బ్రాహ్మలు కాదే?)//
ఇదేంటి బాసూ.. జయేంద్రలాగా పారా పారాకు మాట మారుస్తున్నావు? ఓహ్.. రాజ్యాంగాన్ని రూపొందించింది అంబేద్కర్ కాదు "మేధావులు". రాజ్యాంగానుగునంగా వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది మాత్రం బహుజనులే అన్నది మీ ఉద్దేశం అవునా?
నేనెక్కడ కూడ బ్రాహ్మణులు బహుజనులకు అన్యాయం చేస్తున్నారని చెప్పను. చెయ్యిస్తున్నారు. అదీ బహుజనుల్లో నుండి అధికారంలోకి వచ్చిన బహుజనుడి చేత తమ చేతికి రక్తం అంటకుండా చెయ్య్సిస్తున్నారు. తమ వద్ద ఉన్న భూమిల్ని -అగ్రకులస్తులు-వారివద్దనుండి బహుజనులు తీసుకున్నారన్న అక్కసుతో కదా ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో క్షవరం చెయ్యిస్తున్నారు?
// మరి న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఎంత దారుణంగా వుంది//
అన్నీ కరెక్టే బాసు..ఇలా దిగజారేలా చెయ్యించింది ఎవరు అన్న పాయింటు మీదేగా మీకు నాకు విభేదం. మీరేమో బహుజనులే చేసారంటారు. నేనేమో మీ వారే చేతికి మట్టంట కుండా చేసారని చెబుతున్నా.
//అసలు సామాన్యుడు (ఏ కులం వాడైనా) బతికే రోజులున్నాయా?//
ఇదేంది బాసూ.. మొన్నేగా ఎవరో ఒక బ్రాహ్మణోత్తముడు మావాళ్ళు మాత్రం లక్షలు సంపాయిస్తున్నారని చెప్పేరు. బహుజనులు ఎమ్.ఎల్.ఏలు,ఎం.పీలు,మినిస్టర్లైనంత మాత్రాన వీటన్నింటికి వారే కారణమని ఎలా చెప్పగలం.
ఒక్క ఎన్.టి.రామారావు తప్ప, జయలలిత తప్ప మరెవ్వరైనా సరే ప్రభుత్వ ఉధ్యోగుల జోలికి పోయి బతికి బట్ట కట్ట కలిగారా? సరే వీరిలో కూడ మా సంఖ్య అల్పమంటారేమో? అత్యధికంగా ఉన్న బహుజనులను నడిపే పొజిషన్ మీదే కద బాసూ.. ఒక వేళ బహుజనుడే యూనియన్ లీడర్ అయినా ఆడ్ని నడిపేది మీరే కదా?
ఇస్లాం తప్పు చేసిన అంగాన్ని తెగ కొయ్యమని చెప్పినట్టుంది మీ వాదన. అసలు ఆ అంగాన్ని కదిలించింది బుర్రేగా. ఆ బుర్రలాంటి వారు బ్రాహ్మణులు.అయితే బుర్రకు శిక్ష ఉండదు. దాని ఆదేశానుసారం పని చేసిన అంగాన్ని మాత్రం నరికి వేస్తారు.
ఉ. కేంద్ర మంత్రి రాజా - అతనికి ఈ స్కామ్ చేసే" సాంకేతిక" సహకారం అందించిన "ఆళ్ళు" కాలో చెయ్యో స్వతంత్రించి పని చెయ్యవు కాక చెయ్యవు.
// ఒక ఆడ పిల్లకి పట్ట పగలే రక్షణ లేదు(ఎన్ని యాసిడ్ దాడులు జరుగుతున్నాయి?//
ఇందుకుకారణం వేదం -వెళంకాయ్,పురాణం, పునీతం అంటూ సెక్సును దాదాపుగా నిషేదించడమే. ఈ పుణ్యం కూడ తమదేగా.
//ఇప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళు,//
కాళ్ళు చేతుల్లాంటివారే -వీరికి మతమనే మత్తు ఇచ్చి - సెక్సు గురించిన గిల్టి తెప్పించి -వారిని కామ పిశాచాలుగా మార్చింది అహేతుకమైన ప్రవచనాలేగా
// వాళ్ళకి కొమ్ము కాస్తుందీ కూడా బ్రాహ్మలేనా తండ్రీ?//
ఇటువంటి కేసులు వాదిస్తున్న లాయర్లు ఎంతమంది వారిలో బ్రాహ్మణులెంత ? ఒక లెక్క తేల్చండి చూద్దాం
//ఒక కులం వాళ్ళే ఆంధ్రలో ముఖ్యమంత్రులు అవుతూ తరతరాలుగా కోట్ల ప్రజల సొమ్ముని మింగేస్తూ వుంటే నీ లాంటి సాంబారు నా…(ఇంకో తిట్టు) అంతా ఏం చేస్తున్నారు?//
వారి వెనుకనుండి స్కెచ్ ఇస్తూ చేతికి మట్టి అంటకుండా భాగం పొందుతున్నవారిని చూసి గోళ్ళు గిల్లుకుంటున్నాం
//ఇక ప్రబుత్వ వుద్యోగుల్లో ప్రతిభ వున్నా, లేక పోయినా సీనియర్లని వెనక్కి తోస్తూ అడ్డగోలుగా ప్రమోషన్లు కొట్టేస్తూ, పని చేసినా చెయ్యక పోయినా జీతాలు తీసుకుని, లంచాలను తీసుకుంటూ అటు ప్రజల సొమ్ముని, ఇటు ప్రభుత్వ ధనాన్ని మింగేస్తున్న వాళ్ళలో బ్రాహ్మలెంతమంది వుంటారు?//
వారలా ప్రవర్తించడానికి కారణం అతని హక్కులను కాల రాసి, ఆడ్ని జంతువుకన్నా హీనంగా చూసి రెచ్చ కొట్టింది కుల వ్యవస్థ కాదా? వాడ్ని బహుజనుడిగా గౌరవించి ఉంటే వాడిలో ఈ దనవ్యామోహం ఎందుకొస్తుంది.వాడు తన కులాన్నే మరిచి పోవాలని ఎవడికీ తీసి పోనని నిరూపించుకోవడానికి ఎంచుకున్న తప్పుడు మార్గమిది. మరి ఈ మార్గంలోను "Script work" మనవాళ్ళదే మరి.
//అందుకే ఇప్పుడు ప్రెవైటేజషన్ పెరిగి//
ఇది రిజర్వేషన్ పై ఒళ్ళు మండిన చాణక్యుల కుట్ర అనేగా చెబుతున్నా
//గవర్నమెంటు వుద్యోగాలు తగ్గించి//
ఈ మాటకూ ఆ మాటే నా సమాదానం
//అన్ని పన్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు,//
ప్రైవేట్ వాళ్ళంటే ఆకాశంలోనుండి దూకారా బాసూ.. ఆళ్ళు మనోళ్ళేగా.. మరి ఆళ్ళని ఆడించేది కూడ "మనోళ్ళేగా". మరి ప్రైవేట్లోనైతే టోటల్ వ్యవస్థను నియంత్రించే స్థాయికి ఎదగడం తేలిక
// అప్పుడు ప్రతిభ వున్న వాళ్ళే నిలబడతారు.//
ప్రతిభతో పాటుగా - భార్య -ఈడొచ్చిన కూతుళ్ళతో కలిసి పార్టీలకు కూడ అటెండ్ కావాలి మరి. ప్రైవేట్ అంటే అదీ అసలైన జిష్థు..
// ఇదీ కూడా మా బ్రాహ్మల పనే అంటావా?//
అంతేగా?
(ఇంకా ఉంది)
నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ఎటువంటి వైషమ్యం లేదు. వ్యక్తిగతంగా అందరూ నా స్నేహితులే.కాని జయేంద్ర వంటి క్రిమినల్ ను కేవలం కులప్రీతితో వెనకేసుకొచ్చే వారి తత్వాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను.
ఇక శంకర్ గారి విమర్శ + నా ప్రతి విమర్శ ఇక్కడ:
శంకర్ గారూ,
ఇది మీ టర్న్ .మీ వ్యాఖ్యలోని ముక్క ముక్కకి ముక్కల మద్య ఖాళీలకు సైతం సమాధానమిస్తా. మూర్ఖులు తమ మూర్ఖత్వాన్నిదాచుకోవాలంటే ఒక్క చక్కటి మార్గముంది.అదేమంటే "మౌనంగా ఉండడం" లేదా "అతి తక్కువగా మాట్లాడటం/వ్రాయడం. పాపం ! మీకీ సూక్తి తెలిసుండ లేక పోవడంతో ఇలా నోరు (చెయ్యి) పారేసుకున్నారు)
//నేనొక “సాంబారు గాణ్ణి” అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావ్ కాబట్టి, నీ పోస్టులకి ఇంత విలువ ఇవ్వక్కర్లేదు, //
సాంబారుగాడు అంటే తమిళుడని అర్థమంతే. తమిళులంటే మీకు పడదనే భావం వస్తూంది. రూపాయికి సింబల్ డిసైన్ చేసినవాడూ ఒక తమిళుడే ..దాన్ని సైతం వాడరా?
//అందుకే కనీసం ఎవరూ కామెంట్స్ రాయాట్లేదు, అంతేగాని నీకు భయపడి కాదు.//
సాహసవంతుడు ఎంత దాచుకున్నా అతనిలోని సాహసం ఇట్టే భయిట పడినట్టే భయస్తుల భయం కూడ ఇలా -మీ కమెంటులా భయిట పడి పోతుంది. భయస్తుడే సదా సర్వకాలం తనకు భయంలేదని బాహుటంగా చాటుకుంటుంటాడు
//ఇక పాయింట్ కొస్తే, రాజుల పరిపాలన, బ్రాహ్మణ వ్యవస్థ కుప్పకూలి, నేటికి సుమారు వెయ్యి సంవత్సరాలు కాలేదా (మన దేశాన్ని ముస్లిమ్ లు, ఆంగ్లేయులు ఆక్రమించుకొని ఎన్నాళ్ళయ్యింది?//
బాసూ రేపు మావోలు జనజీవన శ్రవంతిలోకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినా అప్పటికీ కొనసాగుతుందీ ఈ వ్యవస్థ. పునాది నేటిది మొన్నటిది కాదు. యుగ యుగాల పునాది ఇది.
//ఆ తర్వాత స్వంతంత్ర వుద్యమ కాలంలో కుల, మత, జాతులను మర్చిపోయి, అంతా సమానంగా పోరాడి, మన దేశాన్ని మనమే పాలించుకుందాం అనే సదుద్దేశంతో అంతా ప్రాణాలు అర్పించారు//
సమానంగా పోరాడారని ఎలా చెప్పగలము బాసూ..వారి జనాభాఎంత బహుజనుల జనాభా ఎంత? వారిలో నూటికో కోటికో ఒక్కరు రంగంలోకి దిగి పోరాడి ఉండొచ్చు.ఇతరులు బ్రిటీషువారిచ్చిన అవార్డులు,రివార్డులు,రాయితీలు అనుభవిస్తూ వచ్చినవారేగా? ప్రభుత్వ సేవలో తరించిన వారేగా? ఇందులో పోలీసు శాఖలో ఉన్నది ఎంత మంది. దుభాషీలుగా పబ్బం కడుక్కున్నదెంతమంది?
// సరిగ్గా అప్పుడే బ్రిటీష్ వాదులు మనలో ఈ జాతుల చిచ్చు, కుల చిచ్చు పెట్టేరు//
అబద్దం చెప్పినా అతికినట్టు చెప్పాలి బాసూ.. రాముడు వద్దకు ఒక ఫిర్యాదు వస్తుంది." శూద్రుడు ఒకడు తపస్సు చేస్తున్నాడు " ఇది ఫిర్యాదు యొక్క సారాంశం .వెంటనే రాముడు విల్లమ్ములతో భయలు దేరి ఒక్క బాణంతో ఆడ్ని చంపేసాడు. -ఇదీ బ్రిటీషువాడు పెట్టిన చిచ్చేనా?
//, అది ఇప్పటికీ రావణ కాష్టంలా కాలుతునే వుంది, వుంటుంది కూడా…//
స్థూలంగా కాలుతున్నా బహుజనుల గుండెలు మాత్రం గతంలో వారు పెట్టిన చిత్రహింసల చిచ్చు కాస్త చల్లారాయనే చెప్పాలి. చాలా మంది తెర వెనుక జరుగుతున్న "కుట్ర్లల"గురించి తెలీక "హ..ఇంకా ఏం బ్రాహణత్వం పాపం వారి మానాన వారు బతుకున్నారని అని చెప్పేవారు కూడ ఉన్నారు.
అయితే జయేంద్ర వంటి వారి చేష్ఠలు,వారి చేష్ఠలకు వత్తాసు పలికేవారు మాటలు/వ్రాతలు ఆ మంటలో పెట్రోల్ పోస్తున్నవి.
//ఎందరో మహానుభావులు రాసారు మన ఈనాటి రాజ్యాంగాన్ని//
ఇక్కడే ఉంది అసలైన జిష్ఠు అంటే మీ ఉద్దేశం బి.ఆర్ అంబేద్కర్ పాత్రను చిన్నది చేసి చూపడమే. అయ్యా వెదవ సలహాలు లక్ష ఇవ్వొచ్చు .కాని వాటినంతా ఏరి, కూర్చిన అసలైన పాత్రను అంబేద్కర్ పోషించారు. ఇదే కీలకం.
//కాని ఈ రాజకీయ వేత్తలు వాళ్ళకి అనుగుణంగా రాజ్యాంగాన్ని మారుస్తూ //
ఈ మార్చడాలకు కావల్సినంత తెలివి తేటలు శూద్రులకు ఏదీ? వారికి ఇటువంతి దిక్కుమాలిన సలహాలిచ్చి బ్రష్థు పట్టించిందెవరంటారూ? తమ కులాన్ని క్రాపు,కోటు ,సూట్ల వెనుక దాచుకున్న బ్రాహ్మణోత్తములైన సెక్రట్రీలు,ఆడిటర్లు కాదంటారా?
//అడ్డగోలు గా కోట్లు సంపాదిస్తున్నారే,,//
అలా సంపాదించిన వారికి యజ్న ,యాగాదులు చెయ్యిస్తామంటూ దోచుకుంటున్నారే వీరికి ఆ దోపిడిలో భాగం ముట్టినట్టేగా?
//వీళ్ళలో ఎంత మంది బ్రాహ్మలున్నారు?//
ఇదేగా వారి వైవిధ్యం. ప్రయోగించే వీలు,వెసలుబాటు ఉన్నప్పుడు అధికారం ఏ ఎదవ దగ్గర ఉంటే ఏమనిగా వారు తెరవెనుక భాగోతాలు నడిపిస్తున్నది.
//(స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఎవరు? నీ ద్రుష్టిలో గుంటనక్కలని పిలవబడే బ్రాహ్మలు కాదే?)//
ఇదేంటి బాసూ.. జయేంద్రలాగా పారా పారాకు మాట మారుస్తున్నావు? ఓహ్.. రాజ్యాంగాన్ని రూపొందించింది అంబేద్కర్ కాదు "మేధావులు". రాజ్యాంగానుగునంగా వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది మాత్రం బహుజనులే అన్నది మీ ఉద్దేశం అవునా?
నేనెక్కడ కూడ బ్రాహ్మణులు బహుజనులకు అన్యాయం చేస్తున్నారని చెప్పను. చెయ్యిస్తున్నారు. అదీ బహుజనుల్లో నుండి అధికారంలోకి వచ్చిన బహుజనుడి చేత తమ చేతికి రక్తం అంటకుండా చెయ్య్సిస్తున్నారు. తమ వద్ద ఉన్న భూమిల్ని -అగ్రకులస్తులు-వారివద్దనుండి బహుజనులు తీసుకున్నారన్న అక్కసుతో కదా ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో క్షవరం చెయ్యిస్తున్నారు?
// మరి న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఎంత దారుణంగా వుంది//
అన్నీ కరెక్టే బాసు..ఇలా దిగజారేలా చెయ్యించింది ఎవరు అన్న పాయింటు మీదేగా మీకు నాకు విభేదం. మీరేమో బహుజనులే చేసారంటారు. నేనేమో మీ వారే చేతికి మట్టంట కుండా చేసారని చెబుతున్నా.
//అసలు సామాన్యుడు (ఏ కులం వాడైనా) బతికే రోజులున్నాయా?//
ఇదేంది బాసూ.. మొన్నేగా ఎవరో ఒక బ్రాహ్మణోత్తముడు మావాళ్ళు మాత్రం లక్షలు సంపాయిస్తున్నారని చెప్పేరు. బహుజనులు ఎమ్.ఎల్.ఏలు,ఎం.పీలు,మినిస్టర్లైనంత మాత్రాన వీటన్నింటికి వారే కారణమని ఎలా చెప్పగలం.
ఒక్క ఎన్.టి.రామారావు తప్ప, జయలలిత తప్ప మరెవ్వరైనా సరే ప్రభుత్వ ఉధ్యోగుల జోలికి పోయి బతికి బట్ట కట్ట కలిగారా? సరే వీరిలో కూడ మా సంఖ్య అల్పమంటారేమో? అత్యధికంగా ఉన్న బహుజనులను నడిపే పొజిషన్ మీదే కద బాసూ.. ఒక వేళ బహుజనుడే యూనియన్ లీడర్ అయినా ఆడ్ని నడిపేది మీరే కదా?
ఇస్లాం తప్పు చేసిన అంగాన్ని తెగ కొయ్యమని చెప్పినట్టుంది మీ వాదన. అసలు ఆ అంగాన్ని కదిలించింది బుర్రేగా. ఆ బుర్రలాంటి వారు బ్రాహ్మణులు.అయితే బుర్రకు శిక్ష ఉండదు. దాని ఆదేశానుసారం పని చేసిన అంగాన్ని మాత్రం నరికి వేస్తారు.
ఉ. కేంద్ర మంత్రి రాజా - అతనికి ఈ స్కామ్ చేసే" సాంకేతిక" సహకారం అందించిన "ఆళ్ళు" కాలో చెయ్యో స్వతంత్రించి పని చెయ్యవు కాక చెయ్యవు.
// ఒక ఆడ పిల్లకి పట్ట పగలే రక్షణ లేదు(ఎన్ని యాసిడ్ దాడులు జరుగుతున్నాయి?//
ఇందుకుకారణం వేదం -వెళంకాయ్,పురాణం, పునీతం అంటూ సెక్సును దాదాపుగా నిషేదించడమే. ఈ పుణ్యం కూడ తమదేగా.
//ఇప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళు,//
కాళ్ళు చేతుల్లాంటివారే -వీరికి మతమనే మత్తు ఇచ్చి - సెక్సు గురించిన గిల్టి తెప్పించి -వారిని కామ పిశాచాలుగా మార్చింది అహేతుకమైన ప్రవచనాలేగా
// వాళ్ళకి కొమ్ము కాస్తుందీ కూడా బ్రాహ్మలేనా తండ్రీ?//
ఇటువంటి కేసులు వాదిస్తున్న లాయర్లు ఎంతమంది వారిలో బ్రాహ్మణులెంత ? ఒక లెక్క తేల్చండి చూద్దాం
//ఒక కులం వాళ్ళే ఆంధ్రలో ముఖ్యమంత్రులు అవుతూ తరతరాలుగా కోట్ల ప్రజల సొమ్ముని మింగేస్తూ వుంటే నీ లాంటి సాంబారు నా…(ఇంకో తిట్టు) అంతా ఏం చేస్తున్నారు?//
వారి వెనుకనుండి స్కెచ్ ఇస్తూ చేతికి మట్టి అంటకుండా భాగం పొందుతున్నవారిని చూసి గోళ్ళు గిల్లుకుంటున్నాం
//ఇక ప్రబుత్వ వుద్యోగుల్లో ప్రతిభ వున్నా, లేక పోయినా సీనియర్లని వెనక్కి తోస్తూ అడ్డగోలుగా ప్రమోషన్లు కొట్టేస్తూ, పని చేసినా చెయ్యక పోయినా జీతాలు తీసుకుని, లంచాలను తీసుకుంటూ అటు ప్రజల సొమ్ముని, ఇటు ప్రభుత్వ ధనాన్ని మింగేస్తున్న వాళ్ళలో బ్రాహ్మలెంతమంది వుంటారు?//
వారలా ప్రవర్తించడానికి కారణం అతని హక్కులను కాల రాసి, ఆడ్ని జంతువుకన్నా హీనంగా చూసి రెచ్చ కొట్టింది కుల వ్యవస్థ కాదా? వాడ్ని బహుజనుడిగా గౌరవించి ఉంటే వాడిలో ఈ దనవ్యామోహం ఎందుకొస్తుంది.వాడు తన కులాన్నే మరిచి పోవాలని ఎవడికీ తీసి పోనని నిరూపించుకోవడానికి ఎంచుకున్న తప్పుడు మార్గమిది. మరి ఈ మార్గంలోను "Script work" మనవాళ్ళదే మరి.
//అందుకే ఇప్పుడు ప్రెవైటేజషన్ పెరిగి//
ఇది రిజర్వేషన్ పై ఒళ్ళు మండిన చాణక్యుల కుట్ర అనేగా చెబుతున్నా
//గవర్నమెంటు వుద్యోగాలు తగ్గించి//
ఈ మాటకూ ఆ మాటే నా సమాదానం
//అన్ని పన్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు,//
ప్రైవేట్ వాళ్ళంటే ఆకాశంలోనుండి దూకారా బాసూ.. ఆళ్ళు మనోళ్ళేగా.. మరి ఆళ్ళని ఆడించేది కూడ "మనోళ్ళేగా". మరి ప్రైవేట్లోనైతే టోటల్ వ్యవస్థను నియంత్రించే స్థాయికి ఎదగడం తేలిక
// అప్పుడు ప్రతిభ వున్న వాళ్ళే నిలబడతారు.//
ప్రతిభతో పాటుగా - భార్య -ఈడొచ్చిన కూతుళ్ళతో కలిసి పార్టీలకు కూడ అటెండ్ కావాలి మరి. ప్రైవేట్ అంటే అదీ అసలైన జిష్థు..
// ఇదీ కూడా మా బ్రాహ్మల పనే అంటావా?//
అంతేగా?
(ఇంకా ఉంది)
Subscribe to:
Posts (Atom)




